Home » grandmother
డ్రగ్స్కి బానిస అయినా 24 ఏళ్ల యువకుడు మృగంలా మారిపోయాడు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారని తల్లిదండ్రులు, అమ్మమ్మని మట్టుబెట్టాడు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఈ దారుణ సంఘటన సంచలనం రేపుతోంది.
పింఛన్ డబ్బుల కోసం ఓ మనువడు రాక్షసుడిలా మారాడు. పండు ముసలమ్మ అనే జాలి కూడా లేకుండా సొంత నాయనమ్మను కాలితో తన్నాడు. మద్యం కోసం డబ్బులివ్వాలని బూతులు తిడుతూ టార్చర్ పెట్టాడు.
ప్రస్తుత జనరేషన్ లో మనువరాలికి కూతురి పుట్టేవరకూ మాత్రమే చూడగలుగుతున్నారు. యూకేలో ఉంటున్న ఈ 86ఏళ్ల మహిళ మాత్రం తన కళ్ల ముందు ఆరు జనరేషన్లను చూసింది. స్కాట్లాండ్ లో ఉండే మ్యారీ మార్షల్ వయస్సు86ఏళ్లు.
Grandmother kills boy : హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. తనకు సంతానం కల్గలేదనే అక్కసుతో మరిది కొడుకును చంపేసింది. భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదీబజార్లో నుమానుద్దీన్ అనే మూడేళ్ల బాలుణ్ణి పెద్దమ్మ ఆయేషా దారుణంగా చంపేసింది. తనకు పెళ్లై మూడ�
Grandmother of six runs off with daughter’s boyfriend: బ్రిటన్ లో జరిగిన ఓ ఘటన సభ్యసమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. ఏ త్లలి చేయకూడని పని ఆమె చేసింది. మనువళ్లు, మనవరాళ్లను ఎత్తుకుని ఆడుకోవాల్సిన వయసులో తప్పుడు పని చేసింది. ఏకంగా తన కూతురికే షాక్ ఇస్తూ, అతడి ప్రియుడితో ఆమె జంప్ �
10 year old walks 280 km from sicily to london to meet grandmother in lockdow : నేటి చిన్నారులు అమ్మమ్మలు..నాయనమ్మలకు దూరంగా పెరుగుతున్నారు. తల్లిదండ్రుల ఉద్యోగాలు..వారి చదువులు..ర్యాంకులు..ఇలా అమ్మమలు..నాయనమ్మల వాత్సల్యాలకు దూరంగా పెరుగుతున్నారు. మనుమలతో ఆడుకోవాలని..వారికి కథలు చెప్పాలని
రోజూ తాగొచ్చి వేధిస్తున్న మనవడిపై కిరసనాయిల్ పోసి నిప్పంటించిన అమ్మమ్మ ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లీ మీర్ పేట పోలీసు స్టేషన్ పరిధిలోని హుడా కాలనీలో ఉండే కృష్ణ(40) కూలి పని చేస్తూ ఉంటాడు. ఇతనికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్
తమకు ఆడబిడ్డ పుట్టిందని పురిట్లోనే కొంతమంది చంపేస్తున్నారు. ఆడబిడ్డ అంటే..భారంగా భావించి కనడానికి ఇష్టం చూపడం లేదు. కుదరకపోతే..పుట్టిన తర్వాత..చంపేస్తున్నారు. భేటీ బచావో..భేటీ పడావో అంటూ ఎంత ప్రచారం చేపడుతున్నా..ఎక్కడో ఒక దగ్గర భ్రూణ హత్యలు జ�
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో నాలుగైదు రోజుల నుంచి ఎక్కువగా వినిపిసిస్తున్న పేరు జ్యోతిరాధిత్య సింధియా. కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితులను తీసుకొచ్చాడు జ్యోతిరాధిత్య సింధియా. అసలు 2018 లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను తాన
ఇరవై ఏళ్లకే ఎక్కడకైనా వెళ్లాలంటే కాళ్లు నొప్పులు వచ్చే పరిస్థితిలో ఉన్నారు ఇప్పటి జనం అటువంటిది అరవైల్లో అసలు నడవడమే కష్టం అనుకునే వయస్సులో ఓ అవ్వ యువతుల కంటే ఎంతో హుషారుగా చిందులు వేస్తూ వంట చేస్తుంది. మహీందా గ్రూప్ ఛైర్మన్.. ఆనంద్ మహీంద