-
Home » graves
graves
Tombs : తెల్లారేసరికి వ్యవసాయ భూమిలో సమాధులు
ఈ ఘటన జిల్లాలోని పూడూరు మండలం గట్టుపల్లి గ్రామంలోని వ్యవసాయ భూమిలో రాత్రికి రాత్రే రెండు సమాధులు వెలవడంతో భూ యజమానికి స్థానికులు సమాచారం అందించారు.
Ayyakonda Village : కర్నూలు జిల్లాలో వింత గ్రామం.. ఇంటి ముందే సమాధులు
గ్రామస్తులు ప్రతినిత్యం తాము ఏమి తిన్నా, తాగినా ముందుగా చింతల మునిస్వామి తాత సమాధి వద్ద కొంత ఉంచిన తరువాతే వారు తినటం ఆనవాయితీగా వస్తుంది.
Canada : పాఠశాలల్లో అస్థిపంజరాల గుట్టలు
మూసి ఉన్న పాఠశాల ప్రాంతంలో 600లకు పైగా అస్థి పంజరాలు బయటపడడం తీవ్ర సంచలనం రేకేత్తిస్తోంది. ఇవన్నీ చిన్నారుల అస్థి పంజరాలు కావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ దారుణం కెనడా దేశంలో చోటు చేసుకుంది. ఇటీవలే మూసి ఉన్న పాఠశాల ప్రాంగణంలో 200 అస్థి పంజరా
కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుకాసురులు : సమాధుల్ని కూల్చి ఇసుక తవ్వుతున్న అక్రమార్కులు
sand Illegal mining : కరీంనగర్ జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రామడుగు మండల పరిధిలోని వాగులో యదేశ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఇసుక కోసం సమాధులు కూల్చి వాగులో పూడ్చిపెట్టిన శవాలను సైతం బయటకు తీస్తున్నారు. మృతదేహాలు బయటకు రావడంతో రామడుగ�
సమాధులు తవ్వండి, గంటకు రూ.400 ఇస్తాం, ఖైదీలకు ప్రభుత్వం ఆఫర్
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని విధంగా అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. ఒక్కమాటలో
హిస్టరీలో మిస్టరీ : 5వేల ఏళ్ల నాటి అస్థిపంజరం.. ఎవరిదంటే?
అదో పురాతన స్మశానం. చూడటానికి ఎంతో విశాలంగా కనిపిస్తోంది. తెలిసినవాళ్లు.. పుస్తకాల్లో చదివినవాళ్లు ఇక్కడ ప్రాచీన శిలఖండాలు ఉంటాయని విశ్వసిస్తున్నారు. మనిషికి అంతుపట్టని రహస్య ఏంటో ఇందులో ఉందని అందరి నమ్మకం.