Home » graves
ఈ ఘటన జిల్లాలోని పూడూరు మండలం గట్టుపల్లి గ్రామంలోని వ్యవసాయ భూమిలో రాత్రికి రాత్రే రెండు సమాధులు వెలవడంతో భూ యజమానికి స్థానికులు సమాచారం అందించారు.
గ్రామస్తులు ప్రతినిత్యం తాము ఏమి తిన్నా, తాగినా ముందుగా చింతల మునిస్వామి తాత సమాధి వద్ద కొంత ఉంచిన తరువాతే వారు తినటం ఆనవాయితీగా వస్తుంది.
మూసి ఉన్న పాఠశాల ప్రాంతంలో 600లకు పైగా అస్థి పంజరాలు బయటపడడం తీవ్ర సంచలనం రేకేత్తిస్తోంది. ఇవన్నీ చిన్నారుల అస్థి పంజరాలు కావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ దారుణం కెనడా దేశంలో చోటు చేసుకుంది. ఇటీవలే మూసి ఉన్న పాఠశాల ప్రాంగణంలో 200 అస్థి పంజరా
sand Illegal mining : కరీంనగర్ జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రామడుగు మండల పరిధిలోని వాగులో యదేశ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఇసుక కోసం సమాధులు కూల్చి వాగులో పూడ్చిపెట్టిన శవాలను సైతం బయటకు తీస్తున్నారు. మృతదేహాలు బయటకు రావడంతో రామడుగ�
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని విధంగా అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. ఒక్కమాటలో
అదో పురాతన స్మశానం. చూడటానికి ఎంతో విశాలంగా కనిపిస్తోంది. తెలిసినవాళ్లు.. పుస్తకాల్లో చదివినవాళ్లు ఇక్కడ ప్రాచీన శిలఖండాలు ఉంటాయని విశ్వసిస్తున్నారు. మనిషికి అంతుపట్టని రహస్య ఏంటో ఇందులో ఉందని అందరి నమ్మకం.