Home » Grievance Officer
సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విటర్ ఎట్టకేలకు దిగొచ్చింది.
భారత్ లో గ్రీవెన్స్ ఆఫీసర్ను నియమించేందుకు 8 వారాల సమయం కావాలని సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్...ఢిల్లీ హైకోర్టుని కోరింది.
మోదీ సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ రూల్స్ అమలులో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. భారతదేశానికి కొత్త గ్రీవెన్స్ అధికారిగా కాలిఫోర్నియాకి చెందిన జెరెమి కెస్సెల్ను ఆదివారం నియమించింది.