Home » Growth
ఎక్కువగా ఆలుగడ్డ, ఆకుకూరలు, క్యారెట్స్ను ఇవ్వవచ్చు. ఈ కూరగాయల వల్ల విటమిన్స్, ఖనిజాలు లభ్యమవుతాయి. ఉడికించిన పప్పులు, తృణధాన్యాలతో కలిపి తినిపించవచ్చు. కిచిడి, పొంగలి, పెసరపాయసం వంటివి పలుచగా చేసి తినిపించవచ్చు.
యువతకు లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి
Growing women cops across in the India : ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితంగా ఉండేవారు. కాలం మారింది. ఆంక్షల సంకెళ్లు తెంచుకుని వంటింటి నుంచి నెట్టింటికొచ్చారు.అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆకాశంలో సంగంగా ఉన్న మహిళలు నింగిలో సైతం గెలుపు సంతకాలు చేస్తున్నారు. ఉద్యోగ�
కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా సహా అగ్రదేశాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. భారత వృద్ధి రేటుపై కూడా కరోనా ప్రభావం భారీగానే పడనుంది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ భారత వృద్ధి రేటు అంచనాలను ఈ
కరోనా వైరస్ ను కట్టడికి ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా, ముందుగానే మేల్కొన్న భారత్..21రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద షట్ డౌన్ ఇది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. విమాన సర్వ�
ఎకానీమీ ఇబ్బందుల్లో లేదని, 5బిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ దిశగా భారత్ వెళ్తున్నట్లు దేశంలో గ్రీన్ షూట్స్(ఆర్థికవ్యవస్థ వృద్ధి సంకేతాలు)కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. ఎకానమీ మెరుగుదల కోసం ఎన్డీయే సర్�
భారతదేశం ఆర్థిక, సామాజిక క్షీణతను ఎదుర్కొంటున్నదని రిపోర్ట్ లు చెబుతున్నాయి. ఒక పేద కుటుంబం భారతదేశంలో ధనవంతులు కావడానికి కనీసం ఏడు తరాలు పడుతుందని గ్లోబల్ సోషల్ మొబిలిటీ రిపోర్ట్ తెలిపింది. ఒక ఉన్నత CEO యొక్క వార్షిక వేతనంతో సరిపోలడానికి, ఒ�
కొన్నిరోజులుగా దేశ ఆర్థికవ్యవస్థ పతనం అంచుల్లోకి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సమయంలో ఓ వార్త ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. భారత ఎకానమీ నెమ్మదించడం వల్ల దేశానికి 2.8లక్షల కోట్ల నష్టం వాటిల్లనున్నట్లు ఓ అంచనా తెలిపింది.
ఇవాళ(సెప్టెంబర్-27,2019)వరల్డ్ టూరిజం డే సందర్భంగా 2017-18 సంవత్సరానికి గాను కేంద్రం.. నేషనల్ టూరిజం అవార్డులను ప్రకటించారు. ఢిల్లీలోని ప్రజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఈ �
కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ కేసుకి కాంగ్రెస్ ఎల్పీ లీడర్,మాజీ సీఎం సిద్ధరామయ్యే కారణమంటూ కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కతీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాగల్ కోట్ లో ఇవాళ(సెప్టెంబర్-8,2019)నళిన్ కుమార్ కతీల్ మాట్లాడుతూ… డీకే శివ