Home » GST slabs
ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగు జీఎస్టీ స్లాబ్ (GST Slabs) లను ఇకపై రెండు జీఎస్టీ స్లాబ్లకు పరిమితం చేయాలని కేంద్రం భావిస్తుంది.
GST Reforms: జీఎస్టీపై ప్రధాని మోదీ ప్రకటన ఇప్పుడు సామాన్యుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. జీఎస్టీలో సవరణ కోసం ఇప్పటికే హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి రివ్యూ నిర్వహిస్తున్నామని, కమిటీ రిపోర్ట్ ఆధారంగా జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తామన్నారు మోదీ. జీఎ
జున్ను, పాలు, మజ్జిగ, ఆటా, గోధుమలు, చెంచాలపై ధరలు పెరగనున్నాయి. ఇప్పటి వరకు జీఎస్టీ వర్తించని పాలు, మజ్జిగ, వెన్న, జున్ను, ఆట వంటి నిత్యావాసరాలపై జీఎస్టీ మోత మొదలు కానుంది. పనీర్, పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగపై 5 శాతం జీఎస్టీ అమలు చేయనున్నారు.