Home » gst
జీఎస్టీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అంతేకాదు అవసరమైతే ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాలు, పార్లమెంట్ చట్టాలు చేసుకోవచ్చ
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఏప్రిల్ నెల రికార్డు సాధించింది. ఏప్రిల్ నెలలో అత్యధికంగా రూ.1,67,540 కోట్ల వసూళ్లు సాధించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం ప్రకటించింది.
జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేస్తారంటూ వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. 5 శాతం ఉన్న జీఎస్టీని 8 శాతానికి పెంచనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది.
నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న హైదారాబాద్ జీఎస్టీ అసిస్టెంట్ కమీషనర్ పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
దేశంలో నిత్యవసరాల ధరల పెరుగుదలను కంట్రోల్ చేయాలంటే మోదీకి ఎన్నికల్లో ఓటమి రుచి చూపించడం ఒక్కటే మార్గమన్నారు కాంగ్రెస్ నేతలు.
పేటీఎం, రెడ్ బెస్, అభిబస్ లాంటి ప్రైవేట్ సైట్లు, యాప్స్ ద్వారా ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్ చేసుకునే వారిపై ఇక నుంచి అదనపు భారం పడనుంది. ప్రైవేట్ పోర్టల్స్, యాప్స్ ద్వారా..
జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం గురువారం రూ.40 వేల కోట్ల నిధులు విడుదల చేసింది. వీటిని బ్యాక్టు బ్యాక్ లోన్ ఫెసిలిటీగా రిలీజ్ చేసింది.
పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని అంతా కోరుతున్నారు. త్వరలో ఇంధర ధరలు తగ్గకపోతాయా అని గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, వారి ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది కేంద్రం.
వాహనదారులకు మళ్లీ నిరాశే..!
శుక్రవారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్ధిక మంత్రుల జీఎస్టీ కౌన్సిల్ 45 సమావేశం లక్నో వేదికగా జరిగింది.