Home » gst
Andhra Pradesh : పన్ను ఎగవేతదారుల నుంచి డబ్బు తీసుకుని వారికి జరిమానా విధించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్లు తేలింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఇప్పనపాడులో ఓ యువకుడికి జీఎస్టీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల జీఎస్టీ కట్టాలని నోటీసు పంపారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు తాము సిద్ధమని, అయితే, ఇది రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (పీహెచ్డీసీసీఐ)తో
2022లో జీఎస్టీ ద్వారా నవంబర్ నెలలో రూ. 1.46 లక్షల కోట్లు జమయ్యాయి. కాగా, 2022 డిసెంబర్ నెలలో 1.49 లక్షల కోట్లకు చేరింది. ఇదిలాఉంటే డిసెంబర్ నెలలో ప్రభుత్వానికి వచ్చిన జీఎస్టీ మొత్తం.. 2021 డిసెంబర్ జీఎస్టీ వసూళ్ల కంటే 15శాతం ఎక్కువ అని ప్రభుత్వం తెలిపింది.
తమ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రం కాళ్ల మీద పడి అడుక్కోవాలా అని ప్రశ్నించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నిధులు విడుదల చేయకపోవడంపై కేంద్రంపై మమత విమర్శలు చేశారు.
పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్. అయితే, ఈ అంశంపై రాష్ట్రాలు తమ అంగీకారాన్ని తెలపాలని ఆయన అన్నారు.
భారత దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి ఆగస్టులో వసూళ్లు 28శాతం పెరిగి రూ. 1.43 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. సెస్, సర్ చార్జీల్లో రాష్ట్రానికి వాటా ఎందుకివ్వరు అంటూ కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం పన్నుల వాటాలో రాష్ట్రాలకు 41శాతం వాటా ఇవ్వడం లేదన్నారు. దీంతో ఏడేళ్లలో ఏపీ 46వే�
దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశమే లేదన్నారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని, ఆర్థిక మాంద్యానికి అవకాశం లేదని పార్లమెంటులో ప్రకటించారు.
దేశంలో ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు పలు కీలక సూచనలు చేశారు. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రానికి సూచించార