Home » gst
25 కిలోల వరకు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించాలన్న కేంద్ర ప్రభుత్వ చర్యను తిప్పికొట్టేందుకు రైస్ మిల్లు యజమానులు కొత్త టెక్నిక్ మొదలు పెట్టారు. వినియోగదారులకు పన్ను లేకుండానే ఉత్పత్తులను అందజేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకో�
కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించిన విషయం విధితమే. కేంద్రం నిర్ణయం పట్ల విపక్ష పార్టీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టాయి. పలు రాష్ట్రాలు కేంద్రం తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క�
మోయలేని భారం.. జీఎస్టీ పరిధిలోకి మరిన్ని వస్తువులు
దేశంలో ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. వంట గ్యాస్, జీఎస్టీ పెంపుతోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రశ్నించాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేశాయి. దీంతో పార్లమెంట్ సమావేశాలు రేపటికి వాయిదాపడ్డాయి.
ఇటీవల జీఎస్టీ పరిధిలోకి వచ్చిన పలు ఉత్పత్తుల విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఈ విషయంపై ఒక ప్రకటన చేశారు. కొన్ని ఉత్పత్తులు విడిగా అమ్మితే, జీఎస్టీ వర్తించదని ఆమె తెలిపారు.
గతంలో ఆహారోత్పత్తులపై జీఎస్టీ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది అని సూచించే టేబుల్ను ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ టేబుల్లో హాస్పిటల్ రూమ్స్, హోటల్ రూమ్స్, సోలార్ హీటర్స్, ఎల్ఈడీ ల్యాంప్స్పై జీఎస్టీ ఎలా పెరిగిందో పేర్కొన్నారు.
ఇంతకుముందు ఈ సేవలపై జీఎస్టీ మినహాయింపు ఉండేది. కేంద్ర తాజా నిర్ణయంతో సోమవారం నుంచి ఈ సేవలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. తాజా రూల్స్ ప్రకారం ఆసుపత్రుల్లో ఐసీయా కాకుండా రోజుకు రూ.5వేలు దాటిన రూమ్ రెంట్పై 5 శాతం జీఎస్టీ విధిస్తారు.
మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 47వ జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అనేక ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తెస్తూ, మరికొన్నింటి శ్లాబ్స్ మారుస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా నిర్ణయించిన జీఎస్టీ పరిధి వివరాల ప్రకారం.. చేపలు, పెరుగు, తేనె, పనీర్, మఖానా, గోధుమ, ఇతర తృణధాన్యాలు, గోధుమ పిండి, ప్యాక్డ్ లేదా లేబుల్డ్ మీట్, బెల్లం, మరమరాలు వంటివి జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. వీటిపై ఐదు శాతం జీఎస్టీ విధించే అవకాశం ఉంది.
ఆన్లైన్ గేమ్స్ను నియంత్రించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఆన్లైన్ గేమ్స్ విషయంలో అంతర్జాతీయంగా అమలవుతున్న విధానాలు, వీటిని నియంత్రించేందుకు అవసరమైన వ్యవస్థ రూపకల్పన వంటివి ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.