Home » gst
జీఎస్టీ పరిహారాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ శాఖ ఆ నిధులను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుమారు 35 వేల 298 కోట్ల పరిహారాన్ని రిలీజ్ చేసినట్లు స�
GST నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతుండటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ప్రతినిధులు ఇవాళ(డిసెంబర్-4,2019) కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి తమ అసంతృప్తిని తెలియజేశారు. ఢిల్లీ, పంజ
ఆర్థిక మందగమనం నేపథ్యంలోనూ నవంబర్లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్ధాయిలో నమోదయ్యాయి. నవంబర్-2019 జీఎస్టీ కలెక్షన్ రూ.1,03,492కోట్లుగా ఉంది. ఇందులో సెంట్రల్ జీఎస్టీ వాటా రూ 19,592 కోట్లు కాగా, స్టేట్ జీఎస్టీ వాటా రూ 27,144 కోట్లు, ఉమ్మడి జీఎస్టీ రూ 49,028 కోట్లని
పన్ను వసూళ్లు పెంచేందుకు కేంద్రం కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా జీఎస్టీ చెల్లించే వారికి లాటరీ పథకాన్ని తీసుకరావాలని యోచిస్తోందని తెలుస్తోంది. వినియోగదారులను ఆకర్షించడానికి ఈ పథకాన్ని తీసుకరావాలని భావిస్తోంది. ఈ కొత్�
సంచలన, వివాదాస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన మూవీ గాడ్ సెక్స్ ట్రూత్(GST). ఈ మూవీకి సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వర్మపై
బడ్జెట్లో కార్పొరేట్ వర్గాలకు సపోర్ట్ చేసినట్లే కనిపించినా కేంద్రం సామాన్యులనూ కనికరిస్తోంది. దేశీయ కంపెనీలపై కార్పొరేట్ పన్ను తగ్గించిన కేంద్రం.. లేటెస్ట్గా జీఎస్టీ రేట్లను సవరించింది. మెరైన్ ఇంధనంపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గి�
ప్రస్తుతం భారత్లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ను ఆర్థిక మాంద్యం ముంచేస్తోందన్నారు. కక్షపూరిత రాజకీయాలు పక్కనబెట్టి…ఈ సంక్షోభం నుండి మన ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి వివే
2017…దేశంలో ఓ విప్లమైన మార్పు వచ్చింది. మోడీ హాయంలో GST (వస్తు వినియోగ సేవల పన్ను) దేశంలో ఒకే పన్ను వ్యవస్థ కిందకు వచ్చింది. అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ఉన్నారు. దీనిని చాకచక్యంగా అమలు చేశారు. దానికంటే ముందు..అంటే 2016, నవంబర్ 09న నోట్ల �
35 రూపాయల కోసం రెండేళ్లుగా భారతీయ రైల్వేస్ తో కోల్ కతాకు చెందిన ఓ వ్యక్తి పోరాటం చేస్తున్నాడు.రెండేళ్ల ఆ వ్యక్తి తర్వాత భారతీయ రైల్వే అతడికి 33రూపాయలను చెల్లించింది.అయితే రైల్వే శాఖ తన దగ్గర నుంచి ఛార్జి చేసిన దాంట్లో రెండు రూపాయలు తగ్గించి
జీఎస్టీ ప్రజల పాలిట భారంగా మారుతోంది. కరెంట్ బిల్ వందల్లో వస్తే జీఎస్టీ మాత్రం వేలల్లో కట్టాలని బిల్ వచ్చేసరికి బేర్ మన్నాడు సరదరు వ్యక్తి.