Home » gst
35 రూపాయల కోసం రెండేళ్లుగా భారతీయ రైల్వేస్ తో కోల్ కతాకు చెందిన ఓ వ్యక్తి పోరాటం చేస్తున్నాడు.రెండేళ్ల ఆ వ్యక్తి తర్వాత భారతీయ రైల్వే అతడికి 33రూపాయలను చెల్లించింది.అయితే రైల్వే శాఖ తన దగ్గర నుంచి ఛార్జి చేసిన దాంట్లో రెండు రూపాయలు తగ్గించి
జీఎస్టీ ప్రజల పాలిట భారంగా మారుతోంది. కరెంట్ బిల్ వందల్లో వస్తే జీఎస్టీ మాత్రం వేలల్లో కట్టాలని బిల్ వచ్చేసరికి బేర్ మన్నాడు సరదరు వ్యక్తి.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లో కొన్ని ప్రమాదకర వాగ్దానాలు ఉన్నాయని,మేనిఫెస్టోలో భారత్ ను విడగొట్టే ఆలోచన కనిపిస్తోందని విమర్శించారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను రాహుల్ గాంధీ మంగళవారం(ఏప్రిల్-2,2019) విడు
మహబూబ్ నగర్: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వనపర్తిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గబ్బర్ సింగ్ ట్యాక్స్ (GST) ని రద్దు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ స్థానంలో సరళతరమైన జీఎస్టీని అమలు చేస్తామని మంగళవారం (మార్చి-20,2019) అరుణాచల
వస్తు, సేవల పన్ను(GST) వసూళ్లు ఫిబ్రవరి నెలలో భారీగా తగ్గిపోయాయి. గత నెల రూ.లక్ష కోట్లకు పైగా వచ్చిన GST వసూళ్లు.. ఫిబ్రవరి నెలలో మాత్రం రూ.97,247కోట్లకు పడిపోయినట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. మొత్తం రూ.97,247కోట్లు వసూలు కాగా
గృహాల కొనుగోలుదారులకు జీఎస్టీ కౌన్సిల్ ఆదివారం(ఫిబ్రవరి-24,2019) గుడ్ న్యూస్ చెప్పింది. నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాల విక్రయంపై విధించే జీఎస్టీని ఎటువంటి ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా ప్రస్తుతమున్న 12శాతం నుంచి 5శాతానికి తగ్గిస్తున్నట్
హైదరాబాద్ : ఏఎంబీ సినిమాస్ మల్టి ప్లెక్స్ ధియేటర్లలో సినిమా ప్రేక్షకుల నుంచి జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన రూ.35.66 లక్షలను సినీనటుడు, ధియేటర్ యజమాని మహేష్ బాబు ‘వినియోగదారుల సంక్షేమనిధి’కి చెల్లించారు. మల్టీ ప్లెక్స్ సినిమా థియేటర్ కా�
GST.. ఏది కొన్నా అదనపు భారం. కట్టుకునే బట్టలు కొనాలన్నా GST తప్పనిసరి. ఇప్పుడు అది మరింత షాక్ కొట్టనుంది. విద్యుత్ వినియోగదారులపై సేవల పన్నుకు GST కలుపుతున్నారు. అది 18శాతం. జనవరి వాడుకున్న విద్యుత్ బిల్లులు కూడా ఫిబ్రవరిలో కట్టాల్సి ఉంటుంది. వ
ఇళ్లు కొనుక్కోవాలన్నా.. కట్టుకోవాలన్నా జీఎస్టీ గురించి భయపడే అవసరమే లేదు. నివాసిత గృహాలపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి, నిర్మాణంలో ఉన్న ఇళ్ల ప్రాజెక్టులపై జీఎస్టీని 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గిపోతున్నాయి. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నిత