gst

    అద్దింట్లో ఉండేవాళ్లకు కరెంట్ బిల్లుపై నో జీఎస్టీ

    January 21, 2021 / 02:06 PM IST

    Electricity Charges: అద్దె ఇళ్లలో ఉండే వాళ్ల కరెంట్ బిల్లులపై నో జీఎస్టీ అని ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం. నర్మద వాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ గుజరాత్ ఏఏఆర్ ను కలిసి సబ్ మీటర్లపై వచ్చిన కరెంట్ బిల్లులను చెల్లించి అద్దెకు ఉండే వాళ్లు చెల్

    రూ.5 కోట్ల లంచం కేసులో ఈడీ మాజీ అధికారి బొల్లినేని గాంధీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

    October 6, 2020 / 01:30 PM IST

    bollineni srinivas gandhi: 5 కోట్ల లంచం కేసులో ఈడీ మాజీ అధికారి బొల్లినేని గాంధీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇన్‌పుట్‌ క్రెడిట్స్‌ మంజూరు కోసం లంచం తీసుకుంటూ బొల్లినేని సీబీఐకి అడ్డంగా దొరికిపోయాడు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించింది సీబీఐ. బాధితుల నుంచి 10 లక్ష�

    GDP పతనానికి గబ్బర్​ సింగ్​ ట్యాక్స్ కారణం

    September 6, 2020 / 03:06 PM IST

    దేశ ఆర్థిక స్థితి ఇలా ఉండటానికి మోడీ విధానాలే కారణమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ముఖ్యంగా జీడీపీ (దేశ స్థూల జాతీయోత్పత్తి) చారిత్రక కనిష్ఠానికి పడిపోవటానికి ‘గబ్బర్​ సింగ్​ ట్యాక్స్​’ కారణమని జీఎస్టీని ఉద్దేశించి విమర్శిం

    కరోనా “act of god”, జిఎస్టీ బకాయిల్లో రాష్ట్రాలకు 2 ఆప్షన్స్ : నిర్మలా సీతారామన్‌

    August 27, 2020 / 08:28 PM IST

    Covid “Act Of God”: జీఎస్టీ అమలు వల్ల ఆదాయం కోల్పోతున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు మార్గాలు ప్రతిపాదించింది. ఇవాళ(ఆగస్టు-27,2020)జరిగిన జీఎస్టీ 41వ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ మేరకు ప్రభుత్వ

    ట్యాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్…పెండింగ్ Income Tax రీఫండ్స్ విడుదల

    April 8, 2020 / 01:23 PM IST

    5లక్షల వరకు పెండింగ్ లో ఉన్న మొత్తం పెండిగ్ ఇన్ కమ్ ట్యాక్స్ రీఫండ్స్ ను వెంటనే రిలీజ్ చేయాలని ఐటీ శాఖ నిర్ణయించింది. దాదాపు 14లక్షల మంది ట్యాక్స్ పేయర్లు దీనిద్వారా లబ్ధి పొందనున్నారు. అంతేకాకుండా,MSMEలతో కలిపి దాదాపు 1లక్ష వ్యాపార ఎంటిటీస్ కు ల

    ఆధార్-పాన్, GST, ITR గడువు తేదీలు జూన్ 30వరకు పొడిగింపు  

    March 24, 2020 / 09:24 AM IST

    కరోనో వైరస్ నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా షట్ డౌన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో చట్టబద్ధమైన, నియంత్రణ సమ్మతి సమస్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభా�

    GST కౌన్సిల్ సమావేశం : పెరగనున్న మొబైల్ ఫోన్ల ధరలు

    March 14, 2020 / 01:17 PM IST

    ఏదైనా కొత్త మొబైల్ మార్కెట్‌లోకి రాగానే..దానిని తీసుకోవాలని చాలా మంది అనుకుంటుంటారు. ఇతర కంపెనీ ఫోన్లను బేరీజు వేసుకుంటుంటారు. తమ బడ్జెట్‌లో ఉందా ? లేదా అని ఆలోచించి..ఓ నిర్ణయం తీసుకుంటుంటారు. మొబైల్ ఫోన్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారా ? అయి�

    కిక్కిచ్చే వార్త : ఆన్‌‌లైన్‌లో బీర్, విస్కీ

    February 7, 2020 / 10:34 AM IST

    మందుబాబులకు కిక్కిచ్చే వార్త. అబ్బా అంత దూరం పోవాలా..మందు కొనుక్కోవడానికి..అక్కడకు వెళ్లాలి..రష్‌లో నిలబడాలి..దీని బదులు మంచిగా ఆన్ లైన్‌లో సిస్టం పెడితే అయిపోతుండే కదా. ఇప్పటికే ఎన్నో వస్తువులు ఆన్ లైన్‌లో వచ్చేశాయి..దీనిని కూడా చేర్చిస్తే..�

    ఏప్రిల్ నుంచి GST కొత్త విధానం..చేతి ఖర్చుల్లో 4 శాతం ఆదా – నిర్మలా

    February 1, 2020 / 05:53 AM IST

    GSTతో ప్రజలకు రూ. లక్ష కోట్ల లబ్ది జరిగిందని చెప్పారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. జీఎస్టీ అమలుతో ప్రజలపై పన్ను భారం తగ్గిందని చెప్పారు. జీఎస్టీ ద్వారా ప్రజలకు లాభాలు చేకూర్చాయని అన్నారు. దీనివల్ల నెలవారీ ఖర్చు 4 శాతం ఆదా అయ్యాయని అంచనా వ�

    రూ.55లక్షలు చెల్లించాలి : నటి అనసూయకు నోటీసులు

    December 25, 2019 / 03:10 AM IST

    సర్వీస్ ట్యాక్స్ ఎగవేస్తున్న సినీతారలు, టీవీ యాంకర్లు, నటులపై జీఎస్టీ అధికారులు ఫోకస్ పెట్టారు. తాజాగా టీవీ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌కు నోటీసులు ఇచ్చారు.

10TV Telugu News