Gudigandla

    మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

    December 9, 2020 / 04:38 PM IST

    road accident Four killed : మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్‌ మండలం గుడిగండ్ల సమీపంలో ప్రయాణిస్తోన్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కారులో ఉన్న మూడేళ్ల బాలుడు సుర

10TV Telugu News