Home » Gudlavalleru Engineering College Incident
ఆందోళన చేసిన విద్యార్థినుల పట్ల వేధింపులు ఉంటే ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.
గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రత్యేక విచారణ అధికారిగా గుడివాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ రమణమ్మను నియమించింది.