Home » Guests Attend
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తితో భయాందోళన నెలకొంది. విదేశాల నుంచే వారిలోనే ఎక్కుమందికి కరోనా లక్షణాలు ఉండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారిని ఎయిర్ పోర్టుల వద్దే స్ర్కీనింగ్ పరీక్షలు ని�