Home » Gujarat
భారత్ -ఆస్ట్రేలియా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం జరగనున్న ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్ పోలీ�
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు హాజరయ్యే అభిమానుల బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేసింది. ఆటే కాదు పాటలతో మైమరపించే ఏర్పాట్లు చేసింది.
సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వెంటనే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామని ఘటనా స్థలంలో ఉన్న అధికారి తెలిపారు.
శ్మశానంలో పెళ్లి ఫోటో షూట్లు, పుట్టినరోజు వేడుకలు, పిక్నిక్లతో జనాలు సందడి చేస్తున్నారు. శ్మశానంలో పిల్లలు కేరింతలు కొడుతున్నారు. పిల్లల పుట్టిన రోజులకు కేక్ కటింగులతో ఆ శ్మశానం వింతగా అన్ని శ్మశానాలకు భిన్నంగా కనిపిస్తోంది.
సర్దార్ సాహెబ్ జీవితం, త్యాగం,ఏక భారతదేశాన్ని నిర్మించడంలో ఆయన చేసిన కృషిని సలాములు చేస్తున్నారని అన్నారు. ఈ విగ్రహ నిర్మాణ కథే 'ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్' స్ఫూర్తికి అద్దం పడుతోందన్నారు.
గుజరాత్ లోని సూరత్ లో ఓ వ్యాపారి ఇంట్లో ఏడు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. సూరత్ లో ఫర్నీచర్ వ్యాపారం చేసే వ్యక్తి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలారు.
‘నసగొద్దు..పాయింట్ కు రండి’ అంటూ ఓ న్యాయమూర్తిపై మరో న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
కొన్ని నెలలుగా ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలడం స్థానికులను షాక్ కి గురి చేసింది. Bridge Collapse
గర్భా వేదికల వద్ద డాక్టర్లు, అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచేందుకు ఈవెంట్ నిర్వహకులు చర్యలు చేపడతున్నారు. సీపీఆర్ చేయడంలో సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్వహకులు అధికారులను కోరుతున్నారు.
తేజ్ తుపాను ఆదివారం తీవ్ర తుపానుగా మారి ఒమన్ దక్షిణ తీరం, దానికి ఆనుకుని ఉండే యెమెన్ ప్రాంతాల వైపునకు కదులుతుందని ఐఎండీ తెలిపింది.