Home » Guntur Jail
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని జడ్జి ఎదుట హాజరుపరిచారు పోలీసులు.
2021లో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు పెట్టి సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాత్రంతా తనను సీఐడీ కార్యాలయంలోనే ఉంచి విచారణ పేరుతో తనపై హత్యాయత్నం చేశారని ఆర్ఆర్ఆర్ ఫిర్యాదు చేశారు.
మరియమ్మ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందిగంకి మంగళగిరి కోర్టు.. రిమాండ్ విధించింది.