Home » Guntur Mirchi Yard
మిర్చి రైతులు సంక్షోభంలో ఉంటే మేము స్పందించే వరకు ప్రభుత్వంలో కదలిక రాలేదని సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు జగన్.
జగన్ పర్యటన కారణంగా మిర్చి యార్డు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు వాహనాలు నిలిపివేయడంతో రైతులు అవస్థలు పడ్డారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం.