Home » gunturu district
అనధికార చిట్టీల వ్యాపారం నిర్వహించి స్ధానికుల నుంచి సుమారు ఏడుకోట్ల రుపాయలు వసూలు చేసి దంపతులు పరారైన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
కోర్టు ఆవరణలోనే భార్య, అత్తమామలపై ఓ ఎస్సై దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.
గుంటూరు జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ వివాహితపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
గుంటూరు జిల్లా సీతానగరంలోని కృష్ణానది పుష్కరఘాట్ లో నెల రోజుల క్రితం జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన అనుమానితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
ప్రయాణికులతో వెళ్తున్న కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు వచ్చి మంటలు అంటుకున్నాయి. అందులో ప్రయాణించే వారు ముందుగా అప్రమత్తమై కారును పక్కకి ఆపి కిందకి దిగడంతో భారీ ప్రమాదం తప్పింది. ఇలాంటి వార్తలు ఈ మధ్య మనం తరచుగా వింటున్నాం.
ప్రేమించిన పాపానికి ప్రాణాలు కోల్పోయాడో యువకుడు. తన కూతుర్ని ప్రేమించిన యువకుడిని దారుణంగా కాళ్లు చేతులు నరికి చంపిన తండ్రి పోలీసులకు లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
police solved murder case in guntur distirict : ప్రేమించి పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. వరుడిపై పగ పెంచుకున్న అమ్మాయి బంధువులు ఏడేళ్ల తర్వాత పధకం ప్రకారం వారింటికి రప్పించి అతడ్ని హత్యచేసిన ఘటన గుంటూరుజిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు కే�
asha worker died in gunturu district due vaccine reaction : కరోనా వ్యాక్సిన్ వికటించి ఆశా వర్కర్ మృతి చెందిన విషాద ఘటున ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన ఆశా వర్కర్ బొక్కా విజయ లక్ష్మి ఈ నెల 19 వ తేదీన కరోనా వ్యాక్సిన
TDP Leader Puramsetti Ankulu murder : గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టిడిపి నేత పురంశెట్టి అంకులు (55) దారుణ హత్యకు గురయ్యారు. దాచేపల్లి సితార రెస్టారెంట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంద�