-
Home » gunturu district
gunturu district
గుంటూరు నగరంపై పవన్ ఫోకస్.. రెండు నియోజకవర్గాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా
గుంటూరు నగర రాజకీయాలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. గుంటూరులోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోఉన్న తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలను
Ippatam Demolition: ఇప్పటంలో ఉద్రిక్తత.. మళ్లీ మొదలైన కూల్చివేతలు.. అడ్డుకున్న గ్రామస్తులు.. భారీగా పోలీసుల మోహరింపు
ఇప్పటంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామంలో ఇళ్లు కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమవ్వడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.
Pawan kalyan: ఇప్పటంలో ఇళ్ళు కోల్పోయిన బాధితులకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం .. త్వరలో అందజేత
గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కూల్చివేతకుగురైన బాధితులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. వారికి ఆర్థికంగానూ చేయూతనందించేందుకు నిర్ణయించారు.
Palnadu : దూరంగా ఉన్న పిల్లలు…మానసిక ఒత్తిడితో తల్లి ఆత్మహత్య
పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం చోటు చేసుకుంది. బిడ్డలు దూరంగా ఉండటం తట్టుకోలేని ఓ మాతృమూర్తి మానసిక ఆందోళనతో ఆత్మహత్య చేసుకుంది.
TDP Leader Murder Case : గుంటూరు జిల్లా టీడీపీ నేత హత్య కేసులో 8 మంది అరెస్ట్
గుంటూరు జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లపాడు గ్రామంలో నిన్న ఉదయం జరిగిన టీడీపీ నేత తోట చంద్రయ్య హత్యకేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Extra Marital Affair : గుంటూరు జిల్లాలో హత్యకు దారి తీసిన సహజీవనం
గుంటూరు జిల్లాలో ప్రియురాలితో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఆమె కుమారుడు హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
Hyderabad : ఆఫీసులోకి వెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యం
ప్రముఖ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ ఆఫీసులోకి వెళ్లిన మహిళ అదృశ్యమైన ఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది
Fake Currency Gang : నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్ట్-రూ.45 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం
గుంటూరు జిల్లాలో దొంగనోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏడుగురువ్యక్తులను అరెస్ట్ చేసి 45 లక్షల రూపాయల నకిలీ నోట్లను సీజ్ చేశారు.
Husband Attacks Wife : భార్యపై దాడి..మృతి-భర్త ఆత్మహత్య
కుటుంబ కలహాలతో భర్త,భార్యను కొట్డాడు. చికిత్స పొందుతూ భార్య చనిపోయింది. భార్య చనిపోవటంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
Students Missing : చెప్పకుండా సినిమాకు వెళ్లారు-టీచర్ మందలింపు-నలుగురు విద్యార్ధులు ఆదృశ్యం
గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్ధులు ఆదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. చెప్పకుండా సినిమాకు వెళ్లినందుకు తల్లిదండ్రులు,టీచర్స్ తిడతారు,కొడతారనే భయంతో పారిపోయారు. దీంతో ఈ విషయ