Home » Gurugram
కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ సమయంలో శానిటైజేషన్ వర్కర్లు(పారిశుధ్య కార్మికులు) కరోనా వైరస్ పై చేస్తున్న పోరాటాన్ని మెచ్చుకుంటూ హర్యానాలోని అంబాలా న
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా ఢిల్లీ,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా హింసాత్మక ఆందోళనలు జరుగతున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో నిరసనలు ఉధృతమైన నేపథ్యం
హర్యానాలోని గుర్గావ్ లో పోలీసులు సైకిళ్లపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. హెల్మెట్లు పెట్టుకుని సైకిల్ పై పెట్రోలింగ్ చేయాలని గుర్గావ్ పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పోలీజ్ జీపుల్లోను..వ్యాన్ లలోను పెట్రోలింగ్ కేవలం విశాలమైన రోడ్�
స్మార్ట్ ఫోన్.. ప్రతిఒక్కరి చేతిలో ఇదో నిత్యావసరంగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం కూడా గడవని పరిస్థితి ఇది. చిన్నారుల నుంచి పెద్దాళ్ల వరకు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయింది. 2015కు ముందు స్మార్ట్ ఫోన్ ఏంటో పెద్దగా తెలియన�
రెస్టారెంట్లో డిన్నర్ చేసేందుకు వెళ్లిన ఆ కుటుంబానికి వివాదాలు చుట్టుముట్టాయి. భార్య, కొడుకుతో పాటు సోదరుడు కుటుంబంతో కలిసి వీకెండ్ డిన్నర్ కు ఓ గురుగ్రాంలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లాడు ఓ వ్యక్తి. సోనా రోడ్ లోని సెక్టార్ 47 రెస్టారెంట్ ల�
రెండు నెలలుగా 24ఏళ్ల యువతిని ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడు. దూరపు బంధువు కావడంతో ఇంట్లో అతడి గురించి చెప్పడానికి భయపడింది. తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో తెలియక తనలో తానే మదనపడింది. ఒకరోజు తాను ఎగ్జామ్ రాసేందుకు హర్యాణాలోని మహేంద్రగఢ్ ప్�
చేతిలో గన్ పెట్టుకుని హీరోలా రెచ్చిపోయాడు ఓ వ్యక్తి. కారులో వచ్చినందుకు టోల్ ట్యాక్స్ కట్టమన్న పాపానికి గన్ తో బెదిరింపులకు దిగాడు. నానా హంగామా చేశారు. చివరకు టోల్ ట్యాక్స్ కట్టకుండా దర్జాగా చెక్కేశాడు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.
ఇష్టంలేని పని చేసిన భార్యను మందలిస్తారు లేదా హెచ్చరిస్తాడు. అయినా మారకపోతే కొట్లాట వరకు వెళుతుంది వ్యవహారం. ఢిల్లీలో మాత్రం ఆ భర్త కోపానికి భార్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఫ్యాషన్ షోలు చేయొద్దని పదేపదే చెప్పినా భార్య వినటం లేదంటూ.. �
ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేస్తూ.. కోహ్లీ ఓటు వేయలేకపోయాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తన భార్యతో కలిసి ముంబైలోని ఓర్లీ ప్రాంతంలో ఓటేయాలని కోహ్లీ మొదట భావించాడు. అందుకోసం ఎలక్షన్ కమిషన్కు ఓటు కోసం దరఖాస్తు కూడా చేసుకున�
హర్యానాలోని గురుగ్రామ్ లో దారుణం జరిగింది. వీధిలో క్రికెట్ ఆడిన పాపానికి ఒక ముస్లిం కుటుంబంపై అల్లరి మూకలు దాడిచేసి.. విచక్షణరహితంగా కొట్టాయి. గురుగ్రామ్ లోని భోండ్సిలో ఉన్న భూప్ సింగ్ నగర్ లో ఈ ఘటన జరిగింది. 35, 40 మంది ఉన్న అల్లరి మూక.. ఇనుప �