Home » GVL Narasimha rao
సంక్రాంతి సంబరాల పేరుతో జీవీఎల్ నరసింహరావు మళ్లీ తెరమీదకు రావడం అయితే ఆసక్తికర చర్చకు దారి తీసింది.
6 సీట్లలో ఐదు సీట్లు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కేటాయించారని అసంతృప్తితో ఉన్నారు. ముఖ్య నేతల గైర్హాజరుతో బీజేపీ నేతల్లో చర్చ మొదలైంది.
బీజేపీ సీనియర్ నేతలు ఢిల్లీ బాటపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లోనైనా పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.
మూడోసారి అధికారం ఇస్తే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతాం. వికసిత్ భారత్ నినాదంతో అభివృద్ధి చెందిన భారతదేశమే లక్ష్యం. అది బీజేపీతోనే సాధ్యం.
కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా అగమ్యగోచరంగా ఉంది. దేశంలో జెండా ఎత్తేసింది. ఏపీలో కనుచూపు మేర లో కాంగ్రెస్ లేదు.
విశాఖలో ఇప్పుడు జీవీఎల్ పోటీ చేయాలన్నా.. ఆ సీటు ఇవ్వాల్సింది పురంధేశ్వరే. ఎందుకంటే.. ప్రెసిడెంట్గా ఉన్నది ఆవిడే కాబట్టి. అలాంటప్పుడు.. ఆవిడే అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటుంది గానీ..
GVL Narasimha Rao : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. ప్రజలను హింసించేలా జగన్ పాలన ఉంది.
బాపట్ల జిల్లాలో చిన్న పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలపెట్టడం అమానుషమని అన్నారు. వైసీపీ కార్యకర్తలలో రాక్షస మనస్తత్వం నింపారని ఆరోపించారు.
బీజేపీపై వ్యతిరేకత ఎక్కడా కనిపించలేదు
కాంగ్రెస్కి పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాలపై కర్ణాటక ఎన్నికల ప్రభావం ఉండదు. అసెంబ్లీలో కాంగ్రెస్ బలపడినా లోక్సభ ఎన్నికల్లో 28 స్థానాలు బీజేపీ గెలుచుకుంటుంది.