-
Home » GVL Narasimha rao
GVL Narasimha rao
కాంగ్రెస్ నుంచి షర్మిల, బీజేపీ నుంచి జీవీఎల్.. రాజ్యసభ ఆశలు నెరవేరేనా?
ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి 27 సీట్లు ఉన్నాయి. 73 మంది సభ్యులు పదవీ విరమణ చేయనుండటంతో ఆ పార్టీకి ఇంకా సీట్లు తగ్గనున్నాయి.
జీవీఎల్ నరసింహారావు హడావుడి ఎందుకు తగ్గినట్లు?
సంక్రాంతి సంబరాల పేరుతో జీవీఎల్ నరసింహరావు మళ్లీ తెరమీదకు రావడం అయితే ఆసక్తికర చర్చకు దారి తీసింది.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇస్తారా? ఏపీ బీజేపీలో సీనియర్ల అలక
6 సీట్లలో ఐదు సీట్లు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కేటాయించారని అసంతృప్తితో ఉన్నారు. ముఖ్య నేతల గైర్హాజరుతో బీజేపీ నేతల్లో చర్చ మొదలైంది.
ఏపీ బీజేపీలో సీట్ల లొల్లి.. ఢిల్లీ బాటపట్టిన సీనియర్లు
బీజేపీ సీనియర్ నేతలు ఢిల్లీ బాటపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లోనైనా పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.
టార్గెట్ 370.. బీజేపీని తక్కువ అంచనా వేస్తే భంగపాటు ఖాయం- జీవీఎల్
మూడోసారి అధికారం ఇస్తే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతాం. వికసిత్ భారత్ నినాదంతో అభివృద్ధి చెందిన భారతదేశమే లక్ష్యం. అది బీజేపీతోనే సాధ్యం.
జనసేనతో పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా అగమ్యగోచరంగా ఉంది. దేశంలో జెండా ఎత్తేసింది. ఏపీలో కనుచూపు మేర లో కాంగ్రెస్ లేదు.
Purandeswari: విశాఖ ఎంపీ స్థానం నుంచి పురంధేశ్వరి పోటీచేస్తారా.. జీవీఎల్ పరిస్థితి ఏంటి?
విశాఖలో ఇప్పుడు జీవీఎల్ పోటీ చేయాలన్నా.. ఆ సీటు ఇవ్వాల్సింది పురంధేశ్వరే. ఎందుకంటే.. ప్రెసిడెంట్గా ఉన్నది ఆవిడే కాబట్టి. అలాంటప్పుడు.. ఆవిడే అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటుంది గానీ..
GVL Narasimha Rao : పాలన చేతకాకపోతే దిగిపోవాలి- సీఎం జగన్పై జీవీఎల్ ఫైర్
GVL Narasimha Rao : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. ప్రజలను హింసించేలా జగన్ పాలన ఉంది.
GVL Narasimha Rao : రాష్ట్రంలో ప్రమాదకర స్థితిలో శాంతిభద్రతలు : ఎంపీ జీవీఎల్
బాపట్ల జిల్లాలో చిన్న పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలపెట్టడం అమానుషమని అన్నారు. వైసీపీ కార్యకర్తలలో రాక్షస మనస్తత్వం నింపారని ఆరోపించారు.
TDP-BJP : బీజేపీపై వ్యతిరేకత ఎక్కడా కనిపించలేదు
బీజేపీపై వ్యతిరేకత ఎక్కడా కనిపించలేదు