GVL

    చంద్రబాబుది వృధా ప్రయాస..పార్టీనే తుడిచి పెట్టుకుపోతుంది…: జీవీఎల్ 

    May 6, 2019 / 02:54 PM IST

    ఢిల్లీ : గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత కనిపించగా, నేడు బీజేపీ ప్రభుత్వం పై ప్రజల్లో సానుకూల వాతావరణం ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మార్పుకోసం ఓటు వేశారని, ఏపీలో టీడీపీ తుడిచిపెట�

    ఆంధ్రా శ్రీరాముడు బాబు : జగన్‌కు ఓటెందుకు వేస్తారు – బుద్ధా

    April 21, 2019 / 01:09 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీరాముడి పాలన చేస్తున్న సీఎం బాబుపై విమర్శలు చేయడం కరెక్టు కాదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. జీవిఎల్ మైక్‌లలో, విజయసాయి ట్విట్టర్‌లలో విమర్శలు చేస్తున్నారని..జీవీఎల్‌పై చెప్పులు విసిరినట్టు, విజయసాయిక�

    చంద్రబాబు లొల్లిరాజకీయాలు మానుకోవాలి : జీవీఎల్ 

    March 2, 2019 / 05:12 AM IST

    విజయవాడ: విశాఖపట్నం రైల్వే జోన్ ను ప్రజలంతా స్వాగతిస్తుంటే చంద్రబాబు రాజకీయ లబ్దికోసం లొల్లి రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ను కేంద్ర ప్రకటిస్తే, దానిపై స్టిక్కరు వేసుకున�

    విశాఖ రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రానికి ధన్యవాదాలు : జీవీఎల్

    February 27, 2019 / 04:11 PM IST

    ఢిల్లీ : విశాఖ రైల్వే జోన్ ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ జీవీఎల్ ధన్యవాదాలు తెలిపారు. వైజాగ్ పర్యటనకు ముందే ప్రజలకు మోడీ కానుక ఇచ్చారని పేర్కొన్నారు. దీనిని ఆంధ్ర ప్రజలు స్వాగతిస్తారని భావిస్తున్నానని చెప్పారు. రైల్వే జో

10TV Telugu News