GWALIOR

    Gwalior : స్పా ముసుగులో వ్యభిచారం…. నిర్వాహకురాలితో సహా ఆరుగురు మహిళలు అరెస్ట్

    May 29, 2021 / 06:21 PM IST

    Gwalior : మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో స్పా ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.  నగరంలోని గోవింద్ పురి సమీపంలోని జిటివి టవర్ లో నిర్వహిస్తున్న ఆర్గానిక్ బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచా

    కూతురు పుట్టిన సంతోషంతో..సెలూన్ ఓనర్ ఫ్రీగా హెయిర్ కట్టింగ్ ఆఫర్

    January 5, 2021 / 12:05 PM IST

    MP salon owner offered free services birth girl child : కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే పుట్టకుండానే పిండం ఉసురు తీసేసే ఈరోజులో ఓ హెయిర్ కట్టింగ్ సెలూన్ యజమాని ఆడపిల్ల పుట్టిందని తెలిసి తెగ సంబర పడిపోయాడు. మా ఇంటిలో మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయాడు. దీంతో తనకు కూతురు �

    ఎన్నికల సైరన్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల

    September 11, 2020 / 03:29 PM IST

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమౌతోంది. ఈ ఎన్నికలు జ్యోతిరాదిత్య సింథియాకు సవాల్ గా మారాయి. ఈ రాష్ట్రంలో 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. 15 స్థాన�

    నాయనమ్మ కల నెరవేర్చబోతున్న జ్యోతిరాధిత్య సింధియా

    March 10, 2020 / 10:47 AM IST

    మధ్యప్రదేశ్ రాజకీయాల్లో నాలుగైదు రోజుల నుంచి ఎక్కువగా వినిపిసిస్తున్న పేరు జ్యోతిరాధిత్య సింధియా. కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితులను తీసుకొచ్చాడు జ్యోతిరాధిత్య సింధియా. అసలు 2018 లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను తాన

    ఇళ్లు ఇవ్వలేదని ప్రభుత్వ అధికారిని చెప్పుతో కొట్టిన మహిళ

    October 4, 2019 / 06:36 AM IST

    మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో ప్రభుత్వం కేటాయించే ఇళ్లను అక్రమంగా కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ ఓ ప్రభుత్వ అధికారిని చెప్పుతో కొట్టింది మహిళ. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇళ్లను తప్పుగా కేటాయించారని ఆరోపిస్తూ ఒక మహిళ ప్�

    ఖాకీ కావరం : మహిళను చితకబాదిన పోలీస్

    May 10, 2019 / 06:26 AM IST

    ఖాకీల కాఠిన్యానికి అద్దం పట్టే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో మహిళతో పాటు ఓ రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. తనను కొట్టవద్దంటూ ఆ మహిళ ఎంత ప్రాధేయపడినా ఆ ఖాకీ మనసు కరగలేదు. మధ్యప్రదేశ్‌ గ్వాలియార్‌కు చెందిన ఓ పోలీస�

    గ్వాలియర్ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం

    April 26, 2019 / 03:55 AM IST

    మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ రైల్వేస్టేషన్‌ లో శుక్రవారం(ఏప్రిల్-26,2019)ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. క్యాంటిన్‌ లో మంటలు చెలరేగడంతో రైల్వే స్టేషన్‌ లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. క్యాంటిన్‌లో పని చేసేవారు, ప్రయాణికులు మంటలను గుర్తించి అలర్ట�

10TV Telugu News