Home » GWALIOR
ఆధార్ కార్డు ఉంటేనే పెన్షన్లు ఇస్తారు.అన్నింటికీ ఆధారే ఆధారం అన్నట్లుగా మారిపోయింది. కానీ పానీపూరీ తినటానికి కూడా ఆధార్ కార్డు ఉండాలా? అంటే ఉండాల్సిందేనంటున్నాడో ఓ పానీపూరీ బండి యజమాని ‘ఛోటే లాల్ బఘేల్ భగత్ జీ’.. ఆధార్ కార్డు చూపిస్తేనే పాన
ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆర్కేఎస్ థకడ్ మాట్లాడుతూ.. శిశువు ఇలా జన్మించడాన్ని ఇస్కియోపాగస్ అంటారు. శిశువు పిండం రెండు భాగాలుగా విభజించబడినప్పుడు, శరీరంలో రెండు ప్రదేశాల్లో అభివృద్ధి చెందుతుంది. నడుము కింద రెండు అదనపు కాళ్లతో అభివృద్ధి చెంద�
ఆడబిడ్డను కన్న ప్రతీ తండ్రీకి తన కూతురుకి ఏదోక రోజు పెళ్లి చేయాలనుకుంటాడు. అల్లుడు కూతురుని పువ్వుల్లో పెట్టి చూసుకోకపోయినా కంటతడి పెట్టకుండా చూసుకోవాలనుకుంటాడు. ఇదీ ప్రతీ తండ్రీ ఆశపడేదే. అలా ఓ తండ్రి తన కూతురుకి సాక్షాత్తు శ్రీకృష్ణుడిత�
మహాత్మా గాంధీ వర్ధంతి రోజునే ఆయనను చంపిన నాథూరామ్ గాడ్సేకు హిందూ మహాసభ నివాళులు అర్పించింది. గాంధీ హత్యకు సహకరించిన ఆప్టేకు కూడా నివాళులు అర్పించి మరోసారి వివాదానికి తెరతీసింది.
మధ్యప్రదేశ్లో భారీ సెక్స్ రాకెట్ను పోలీసులు చేధించారు. గ్వాలియర్ లోని మురార్ ప్రాంతంలోని జాడేరు డామ్ సమీపంలోని ప్రీతమ్ మహుర్ అనే వ్యక్తి ఇంట్లో పాల వ్యాపారం మాటున వ్యభిచారం జర
సైన్స్ ఎంతగానో డెవలప్ అయ్యింది. మనిషి ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాడు. స్పేస్ టూరిజం దిశగా అడుగులు వేస్తున్నాడు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ దేశంలో ఇంకా మూఢ
డిగ్రీ చదువుకునే విద్యార్ధులు మొదటి సారి దొంగతనం చేశారు. ఆ తర్వాత అందులో ఒకరికి ఆరోగ్యం బాగోలేదు. చేసిన పాపం పోవటానికి ఆడబ్బుతో దేవుడికి పూజలు చేయించి దానధర్మాలు చేసిన ఉదంతం మధ్య
70 ఏళ్ల వృద్ధుడు విద్యుత్ బల్బులపై నమోకర్ మంత్రాన్ని చెక్కి అందరిని ఆశ్చర్యపరిచారు. అత్యంత సున్నితంగా ఉండే గాజు బల్బులపై మంత్రాన్ని చెక్కటం అంటే..
మద్యం మత్తులో ఓ మోడల్ ఆర్మీ వాహనంపై దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో స్థానిక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో దారుణం చోటు చేసుకుంది. మావయ్యకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి అత్తను బయటకు తీసుకెళ్లిన మేనల్లుళ్లు ఆమెపై అత్యాచారం జరిపారు.