Home » Gyanvapi Case
కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్ నామినేట్ చేసిన పూజారి, హిందువులు పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించింది.
జనార్దన, రుద్ర, ఉమా మహేశ్వర పేర్లతో శాసనాలు దొరికాయన్నారు. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చినట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు.
జ్ఞానవాపి కేసులో వారణాసి హైకోర్టులో విచారణ
మరోసారి భారతదేశంలో మతసామరస్యం వెల్లివిరిసింది. జ్ఞానవాపి మసీదు కేసులో కోర్టుతీర్పుతో ముస్లిం మహిళలు బ్యాండు మోగించి సంబరాలు చేసుకున్నారు శివలింగానికి హారతి ఇచ్చి పూజలు చేశారు. మా మద్దతు హిందువులకే అని ప్రకటించారు.
వారణాసిలో ప్రతి వస్తువు, ప్రతి అంశము ఆ పరమ శివుడికి చెందినదేనని కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు.