Home » Gym
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 10లక్షలు దాటేసింది. మరణాల సంఖ్య 30వేలకు చేరువలో ఉంది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సమూహ వ్యాప్తి కూడా మొదలైంది. గత మూడు రోజుల్లోనే లక్షకు పైగా కరో�
కరోనా ఎఫెక్ట్ : క్షేమంగా ఢిల్లీ చేరుకున్న సోనమ్ దంపతులు.. బాంద్రాలో జిమ్ తెరిపించిన షాహిద్ కపూర్..
కరోనా వైరస్ ఇప్పుడు మహారాష్ట్రని వణికిస్తోంది. ఇప్పటికే కేరళ,కర్ణాటక,ఢిల్లీ వంటి రాష్ట్రాలు మాల్స్,స్కూల్స్,కాలేజీలు మూసివేసిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ముంబై, నవీ ముంబై, పూణె, ప
ఓ రన్నర్ కరోనా తనపై ప్రభావం చూపకూడదని 66కిలోమీటర్లు పరిగెత్తాడు. దగ్గినా, తుమ్మినా, కరోనా పేషెంట్లను తాకినా సంక్రమించే వైరస్ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఫిట్గా ఉండాలని చైనా వాసులకు సూచించింది. కరోనా ధాటికి జిమ్లు, ఫిట్నెస్ సెంటర్లు మూసే�
శరీరానికి వ్యాయమం ఎంతో అవసరం.. ఫిట్ గా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం మంచిది. రోజు వ్యాయామం చేసేవారు ఆరోగ్యంతో పాటు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు. కొంతమంది అసలే వ్యాయామం చేయరు. ఫలితంగా తరచూ అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. మరికొంతమంది అవసర�
అక్కినేని సమంతా చేసే స్టంట్ చూశారా? ఇంత సింపుల్ గా స్టంట్ చేయడం చూస్తే.. ఎవ్వరైనా వావ్ అని నోరు తెరవాల్సిందే. సమంతా జిమ్లో చేసే వర్కవుట్స్కి సంబంధించిన వీడియోలని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సామ్ తాజాగా స్టంట్ చేస్తున�
హైదరాబాద్ : ఎస్ఆర్ నగర్ లో విషాదం జరిగింది. జిమ్ చేస్తూ యువకుడు చనిపోయాడు. జిమ్ సెంటర్ లోనే కుప్పకూలాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు నిర్దారించారు. మృతుడిని ఆదిత్యగా గుర్తించారు. జిమ్ చేస్తున్న సమయం�
మెగా హీరో రాంచరణ్ గాయపడ్డాడు. జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. కాలు చీలమండ దగ్గర ఈ గాయం అయ్యింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. కట్టుకట్టిన డాక్టర్లు.. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో పూణెలో జరగాల్సిన ఆర్ఆర్ఆర�