Home » Hajipur case
హాజీపూర్ సీరియల్ హత్యకేసులో కిల్లర్ శ్రీనివాస రెడ్డికి ఉరిశిక్ష పడటంలో పోలీసు శాఖ కృషి ఎంతైనా ఉందని చెప్పవచ్చు. కానిస్టేబులు నుంచి పై స్థాయి అధికారివరకు అందరూ సమన్వయంతో పనిచేసి నిందితుడు తప్పించుకునే అవకాశం లేకుండా నేరాన్ని నిరూపించగ�
హాజీపూర్ కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి దోషిగా కోర్టు నిర్ధారించింది. నేరం రుజువైందని వెల్లడించింది. మూడు కేసుల్లో నేరస్తుడిగా ప్రాసిక్యూషన్ నిరూపించిందని శ్రీనివాసరెడ్డికి న్యాయమూర్తి వెల్లడించారు. శిక్ష గురించి ఎమైనా చెప్పుకు�
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకేత్తెంచిన హాజీపూర్ వరుస హత్యల కేసులో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సైకో కిల్లర్ శ్రీనివాస రెడ్డికి ఉరి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెబుతుందా ? లేదా ? అనే తీవ్ర ఉత్కంఠను రేకేత్తిస్తోంది. కోర్టు పరిసర ప్�
నల్గొండ జిల్లా హాజీపూర్ లో జరిగిన వరుస హత్యల కేసులో ఫాస్ట్ట్ ట్రాక్ కోర్టులో శుక్రవారం వాదనలు ముగిసాయి. శ్రీనివాసరెడ్డే బాలికలను హత్య చేశాడని చెప్పడానకి ఆధారాలున్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు. నిందితుడికి గతంలో కూడా
సంచలనం సృష్టించిన హాజీపూర్ కేసులో ప్రాసిక్యూషన్ వాదనలు ముగిశాయి. పోక్సో స్పెషల్ కోర్టులో ప్రాసిక్యూషన్ ముందు వాదనలు వినిపించిన బాధితుల తరుఫు న్యాయవాది.. నిందితుడు శ్రీనివాస్రెడ్డి అన్ని విధాలుగా ఉరిశిక్షకు అర్హుడన్నారు.
హాజీపూర్ వరుస హత్య కేసులో విచారణ ముగిసింది. ఫోరెన్సిక్ రిపోర్టును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పోలీసులు అందచేశారు. సెల్ టవర్ లోకేషన్, కీలక సాక్ష్యాలను అందచేశారు. మొత్తం రెండు నెలల పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ చేపట్టింది. 300 మంది సాక్షులను వాంగ�