Home » half day schools
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో స్కూల్ పిల్లలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రతీయేటా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో..
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 24 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో ఒంటిపూట బడుల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ఉంటాయి. ఈ మేరకు ఒంటిపూట బడుల నిర్వహణపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహిం�
ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే హడలిపోవాల్సిన పరిస్థితి. దీంతో ఏపీ స్కూళ్లు ఒంటిపూట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎండలు అధికంగా ఉండటంతో పాఠశాల విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటి పూట బడులకు..