Home » Hanmakonda
హనుమకొండ జిల్లాలో డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఆమె మృతికి కారణమైన నలుగురిపై కేసులు నమోదు చేశారు.
ఈజీ మనీకోసం నకిలీ నోట్లు చలామణి చేయాలని ప్లాన్ చేసిన వ్యక్తిని, అత్యాశకుపోయి నిందితుడితో చేతులు కలిపిన మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిపై దాడి జరిగింది. ఆయనపై టమాటాలతో దాడికి పాల్పడ్డారు.
ఎదురురెదురుగా వస్తున్న కారు, లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
Bandi Sanjay Kumar: 30లక్షల మంది యువత జీవితాలు నాశనం చేసింది ఈ పార్టీ. బీజేపీ చేస్తున్న పోరాటంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో సహా అన్ని పార్టీలు కలిసి రావాలి.
హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. కాజీపేటలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఉన్నత హోదాలో ఉన్నవారు సైతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పురుడు పోసుకునేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ఏకంగా ఓ మహిళా న్యాయమూర్తే ప్రభు�
తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ను త్వరలోనే ఇంటికి సాగనంపుతారని, ప్రజలు బీజేపీకే మద్దతు ఇస్తారని వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు.
బీజేపీ నిర్వహించతలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం ఈ సభ జరుగుతుంది. దీనికి పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా కూడా హాజరుకాబోతున్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఎలాంటి షరతులు లేకుండానే యాత్ర కొనసాగించేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. స్టేషన్ ఘన్పూర్ నుంచే ఈ యాత్ర ప్రారంభమవ్వబోతుంది.