Home » harish rao
కేసీఆర్ రాకుంటే రియల్ ఎస్టేట్ ఢమాల్ అవుతుందన్నారు. తమది అద్భుతమైన మేనిఫెస్టో ప్రతి ఇంటికి, ప్రతి గుండెకు తీసుకువెళ్ళాలన్నారు.
ముందు.. మీ సీఎం ఎవరో చెప్పండి? కాంగ్రెస్ ను ప్రశ్నించిన మంత్రి హరీశ్ రావు Harish Rao
గజ్వేల్ తోపాటు కామారెడ్డిలోనూ కేసీఆర్ కు పోటీగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బరిలోకి దింపేలా కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేస్తోంది.
రైతు బంధు ఇవ్వొద్దని ఎలక్షన్ కమిషన్ కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారని తెలిపారు. రజినీకాంత్ హైదరాబాద్ అభివృద్ధి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారని వెల్లడించారు.
కాంగ్రెస్ గాలి ఎక్కడ వీస్తుందని.. అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ నేతలు విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు.
నాలుగు నియోజకవర్గాల్లో జాతీయ నేతలు మకాం వేసేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఈ నియోజకవర్గాల్లో మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాల పర్యటనలు ఉండేలా షెడ్యూల్స్ ను ప్రిపేర్ చేస్తోంది. BJP
అమ్మాయి ఫోన్ సీజ్ చేస్తే సమాచారం ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు. ఫోన్ ఓపెన్ చేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలన్నారు.
కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో హంగామా తప్ప గ్రౌండ్ లెవెల్ లో బలం లేదని విమర్శించారు. కర్ణాటకలో కొత్తగా ఎవరైనా ఇల్లు కడితే ఒక ఎస్ఎఫ్టీకి రూ.75 కట్టాలన్నారు.
బీజేపీ లిస్ట్ ఢిల్లీకి పంపించాం. కానీ, కాంగ్రెస్ లిస్ట్ మాత్రం ఇంకా ప్రగతి భవన్ లోనే ఉంది. కేసీఆర్ స్టాంప్ పడలేదు. ఆయన 30మంది అభ్యర్థుల పేర్లు చెప్పి ఆమోద ముద్ర వేశాకే ఢిల్లీకి పోతుంది. Bandi Sanjay
కాంగ్రెస్ సంస్కృతి ముఠాల సంస్కృతి, టికెట్ల కోసం కుస్తీలు పట్టుకుంటున్నారని విమర్శించారు. అక్టోబర్ 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. 2009లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏ ఒక్క పని చేయలేదని �