Home » harish rao
జనాలకే కాదు.. తమ పార్టీ లీడర్లలో కూడా చాలామందికి నీటిపాదరుల ప్రాజెక్టులు మీద..వాటి మీద జరుగుతోన్న రాద్దాంతం మీద అవగాహన లేదని భావిస్తున్నారట.
కేటీఆర్ సవాల్ నుంచి తప్పించుకునేందుకే రేవంత్ ఢిల్లీ పారిపోయారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది.
కేసీఆర్ ను తిట్టడమే రేవంత్ రెడ్డి అజెండా అని ధ్వజమెత్తారు.
హరీశ్ రావ్.. చర్చకు సిద్ధమా..కోమటిరెడ్డి సవాల్
బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో ఆ క్రెడిట్ తమదంటే తమదని కాంగ్రెస్, బీఆర్ఎస్లు వాదిస్తున్నాయి.
అందుకే కేసీఆర్ అండ్ కో.. బనకచర్లను ఒక భూతంగా చిత్రీకరించాలని క్షుద్ర రాజకీయాలు, కుట్రలు చేస్తోంది.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల చొప్పున ఏక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ ఎన్నికలో గెలవకపోతే క్యాడర్, లీడర్లు ఇంకా చేజారిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారట. అందుకే ఏం చేసైనా..ఎలాగైనా సిట్టింగ్ సీటును నిలబెట్టుకుని క్యాడర్, లీడర్లతో పాటు..ప్రజల్లోనూ బీఆర్ఎస్ మళ్లీ రాబోతుందన్న నమ్మకం కలిగించాలని ఫిక్స్ అయి�
అసలు ఈ 299 టీఎంసీలు అన్న లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? అని హరీశ్ రావు అన్నారు.
"అప్పట్లో ఈ విషయంలో జగన్ కలిసి వస్తారన్న ఉద్దేశంతో కేసీఆర్ ఓ ప్రతిపాదన పెట్టారు" అని తెలిపారు.