కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఉందని చెప్పారు. తెలంగాణలో రోజుకు 1.5 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు మాత్రమే పంపిణీ చేస్తున్నామని ఆయన వివరించారు. ఇవి ఏ మాత్రమూ �
పగటి పూట దోమలు కుట్టడమే డెంగ్యూకి ప్రధాన కారణమని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిమిషాల సమయం డెంగ్యూ నివారణకు కేటాయించాలని సూచించారు.
తెలంగాణలో పెన్షన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న రెండు నెలల్లో అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి వెల్లడించారు.
తెలంగాణలో పశ్చిమ బెంగాల్ తరహా వ్యూహానికి కమలనాధులు స్కెచ్ వేస్తున్నారు. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ముఖ్య నేతలకు బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో లాక్ చేసేందుకు పక్కా వ్యూహాలు పన్నుతున్నారు. సీఎం కేసీఆర్ కూ చెక్ పెట్
బీజేపీ విషయం లేక విషం కక్కుతోంది.. హరీష్ రావు
విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచిని సిబ్బంది, పాఠశాలలోనే విద్యార్థులకు చికిత్స అందించారు. అయినప్పటికీ సుమారు 40 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది. వీరికి తీవ్రమన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అయ్యాయి.
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలం మోతెలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’పై స్పందించారు. ‘‘ఆర్మీని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోంది. ఆర్మీ ఉద్యోగాలకు కేంద్రం మంగళ
సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం డబ్బులు అడిగారు డాక్టర్. దీంతో మంత్రి హరీశ్ రావు వెంటనే డాక్టర్ పై యాక్షన్ తీసుకున్నారు.
గంటైనా పర్లా .. రిజిస్టర్ తెప్పించాల్సిందే
భూపాలపల్లిలో PHCస్థాయి నుండి మెడికల్ కాలేజీ స్థాయికి ఎదగడం శుభసూచికంగా అభివర్ణించారు హరీష్ రావు. ఏడాది వ్యవధిలో భూపాలపల్లి వ్యాప్తంగా 650 సిజేరియన్ డెలివరీలు జరిగితే 30మాత్రమే నార్మల్ ప్రసవాలు అయ్యాయని చెప్తూ..