Home » harish rao
ఈ క్రమంలోనే కోర్టుకు వెళ్తే తగిన ఆధారాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. తాము కాళేశ్వరం కమిషన్ పూర్తి నివేదిక కావాలని సీఎస్ను కోరామని చెప్పేందుకే హరీశ్రావు, కేసీఆర్ పేర్లతో వేర్వేరుగా లేఖలు ఇచ్చారట.
కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల పరిపాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజల్లో రేవంత్ సర్కార్పై బాగా వ్యతిరేకత వచ్చిందని..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెండు లక్షల పింఛన్లు రద్దు చేశారని హరీశ్ రావు ఆరోపించారు.
కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు, కమిషన్ వక్రీకరణలు - వాస్తవాలుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఉదయం మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితోనూ కేసీఆర్ సమావేశం అయ్యారు.
ఇందులో భాగంగానే కేటీఆర్ తరుచూ హరీశ్ రావుతో స్వయంగా సమావేశం అవుతున్నారు. అటు కేసీఆర్ కూడా కేటీఆర్, హరీశ్లతో తరుచుగా భేటీ అవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇలా ప్రతిసారి పైనుంచి ఆదేశాలు వస్తేనో.. అధిష్టానం చెబితేనో తప్ప మిగతా సందర్భాల్లో తమకెందుకులే అని పట్టీపట్టనట్లు ఉంటున్నారట బీఆర్ఎస్ నేతలు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు సమాచారం అందజేశారు.
కుక్క తోక వంకర అన్నట్లు ఎన్నిసార్లు వాస్తవాలు చెప్పినా అదే తప్పుడు బుద్ధి అంటూ మండిపడ్డారు.
జనాలకే కాదు.. తమ పార్టీ లీడర్లలో కూడా చాలామందికి నీటిపాదరుల ప్రాజెక్టులు మీద..వాటి మీద జరుగుతోన్న రాద్దాంతం మీద అవగాహన లేదని భావిస్తున్నారట.