-
Home » harish rao
harish rao
అసెంబ్లీలో ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధం.. కానీ, ఈ పనులు చేయొద్దు: హరీశ్ రావు
గోదావరి నదిపై రెండున్నరేళ్లలో ఏ ప్రాజెక్టు కట్టారో చెప్పాలని సవాల్ విసిరారు. అసెంబ్లీలో ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధమని, మైక్ కట్ చేయొద్దు, కెమెరా తిప్పొద్దని అన్నారు.
Telangana municipal elections: దెబ్బ ఎక్కడ తగిలింది? మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ పోస్ట్మార్టం
మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ అధిష్టానం అప్పుడే పోస్ట్మార్టం చేయడం ప్రారంభించిందని తెలుస్తోంది. మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా వచ్చి మిస్ అయినవి, అసలు మనవే అనుకున్నాక కూడా తేడా కొట్టిన మున్సిపాలిటీల్లో ఏం జరిగిందన్నదానిపై గులాబీ పార్టీ ఆరా త
పురపోరు ఫలితాలు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫలించిన హరీశ్ రావు వ్యూహం
ఆరు రోజుల్లోనే 40 చోట్ల సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లతో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో జోష్ నింపారు హరీశ్ రావు.
Harish Rao: ఆ కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం: హరీశ్ రావు
పంద్రాగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని మెదక్ చర్చి ఏసుప్రభువు మీద కూడా ఒట్టేసి మాట తప్పారని హరీశ్ రావు అన్నారు.
మున్సిపల్ ఎన్నికలు.. బీఆర్ఎస్ లైట్ తీసుకుందా? గులాబీ పార్టీలో స్తబ్ధతకు కారణం ఏంటి?
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇలా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్వశక్తులను వడ్డుతుంటే ..
ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
ఏది ఏమైనా ఇక చూస్తూ ఊరుకుంటే పార్టీకి, తమ వ్యక్తిగత ప్రతిష్ఠకు డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారట.
కేసీఆర్కు కూడా సిట్ నోటీసులు ఇవ్వబోతోందా? గులాబీ బాస్ కంటే ముందు కవిత వాంగ్మూలం?
బీఆర్ఎస్ కీలక నేతలైన హరీశ్రావు, కేటీఆర్లను సిట్ విచారణకు పిలవడంతో ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇస్తారనే డౌట్స్ మొదలయ్యాయి.
ఎన్ని నోటీసులు ఇచ్చినా వదిలి పెట్టం, వెంటపడుతూనే ఉంటాం- హరీశ్ రావు వార్నింగ్
ఈ ప్రభుత్వానికి బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేదని హరీశ్ రావు విరుచుకుపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం.. కేటీఆర్కి సిట్ నోటీసులు
ఇదే కేసుకు సంబంధించి సిట్ ఈ నెల 20న హరీశ్ రావును పిలిపించి విచారించింది. సుమారు 7 గంటల పాటు హరీశ్ రావును సిట్ విచారించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు విచారణపై సిట్ చీఫ్ సజ్జనార్ కీలక ప్రకటన
అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని SIT స్పష్టం చేసిందన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.