Home » Haritha Haram
Aishwarya Rajessh: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్కు అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ మహత్తర కార్యక్రమంలో సెలబ్రిటీలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొక్కలు నాటుతూ మరికొందరిని నామినేట్ చేస్తున్నారు. తాజాగా హీ�
Helping Hand Sonu Sood: చప్పట్లతో స్వాగతం.. సెట్లో సన్మానం.. జాతీయస్థాయిలో వేలాది మంది వలస కూలీలను ఆదుకున్న ప్రముఖ స్వచ్ఛంద సేవకుడు, సినీ నటుడు తెరమీద విలన్.. తెర వెనుక హీరో.. హెల్పింగ్ హ్యాండ్ సోనూ సూద్ను విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ షూటింగ్ లొకేషన్లో సత్�
Rana Completes Green India Challenge: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్లో సినీ ప్రముఖులు భారీగా పాల్గొంటున్నారు. మొక్కలు నాటుతూ ప్రకృతి ప్రేమికులుగా మారుతున్నారు. అనంతరం పర్యావరణానికి చెట్లు ఎంత ఉపయోగకరమైనవో తెలు�
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్ని సామాజిక వర్గాలకు చేరువైంది. చిన్న పిల్లల నుంచి వయోవృద్ధుల వరకు, రైటర్ నుంచి యాక్టర్ వరకు, కార్యకర్త నుంచి ప్రధాన కార్యదర్శుల వరకు, కన్యాకుమారి నుంచి కాశ్మీ�
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్లో సినీ ప్రముఖులు భారీ స్థాయిలో పాల్గొంటున్నారు. ఒకరికొకరు ఛాలెంజ్ విసురుకుంటూ మొక్కలు నాటుతున్నారు. ఇటీవల సూపర్స్టార్ మహేష్, రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ �
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తన పుట్టిన రోజున సూపర్స్టార్ మహేష్ బాబు మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ విసిరిన ఛాలెంజ్ని స్వీకరించిన దళపతి విజయ్ చెన్నైలోని �
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన జన్మదినం పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఫిలింనగర్లోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకి ఎంత�
హరిత హారం.. ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. గురువారం(జూన్
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు హరీష్ శంకర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్..
యాదాద్రి శిల్పాలపై రాజకీయ బొమ్మలు చెక్కడం పట్ల తీవ్ర విమర్శలు తలెత్తటంతో వైటీడీఏ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆలయ స్తంభాలపై ఉన్న కేసీఆర్ కిట్, హరితహారం అనే పదాలను తొలగించారు. మిగిలిన అన్ని ప్రభుత్వ పధకాల చిత్రాలు అలానే ఉంచారు. �