Home » Harsh Vardhan
Covid-19 cases increase during winter దేశంలోనే కరోనా కేసుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. ప్రతిరోజూ 80వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 70 లక్షలు దాటింది. ఈ క్రమంలో చలికాలం కూడా వచ్చేస్తోంది. అయితే చలికాలం నేపథ్యంలో కరోన
కరోనా వైరస్ కేసులు వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం వేచిచూసే కోట్లాది భారతీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. భారత్లో వచ్చే ఏడాది ఆరంభంలో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధ�
దేశంలో కరోనా వైరస్ను కంట్రోల్ చెయ్యడానికి కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు తయారీకి కేంద్రం సహకరిస్తుండగా.. దేశవ్యాప్తంగా కోవిడ్ మాత్రం కంట్రోల్కి రాట్లేదు. ఇప్పటికే చాలా ఔషద సంస్థలు రెండోదశ ప్రయోగాలను ప�
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా ఇంటికి పరిమితమయ్యారు.. కరోనా వ్యాప్తి ప్రారంభమై ఆరు నెలలు అవుతోంది.. అప్పటినుంచి విద్యాసంస్థలన్నీ మూతపడే ఉన్నాయి. స్కూళ్లు, కాలేజీలన్ని మూసి వేయడంతో విద్యార్థుల విద్యాసంవత్సరం కూడా వెనుకబడిపోతోందనే ఆందో�
కరోనా వైరస్ కు వ్యతిరేకంగా భారత్ గట్టి పోరాటమే చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి డా. హర్షవర్ధన్ అన్నారు. కరోనా వ్యాక్సిన్ రూపకల్పనలో భారతీయ కంపెనీలు, శాస్త్రవేత్తలు ఎంతో గొప్పగా కృషి చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ అన్న
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ విజృంభిస్తోంది. మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు (మార్చి 4,2020) 28
ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా జబ్బు Coronavirusపై భారతీయుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. Coronavirusతో చైనాలో 100మందికిపైగా చనిపోయారు. ఇప్పటివరకు దీనికి
దేశవ్యాప్తంగా పేదలకు రోగ నివారణ, ప్రోత్సాహక ఆరోగ్య సంరక్షణతో సహా సమగ్ర ప్రాధమిక సంరక్షణ (CPHC) అందించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2022 నాటికి 1లక్ష 50వేల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్స్ (AB-HWCs) ఏర్ప�
హైదరాబాద్ నగరం అంతర్జాతీయ సదస్సులకు వేదికగా మారింది. పలు అంతర్జాతీయ అంశాలపై చర్చలకు కేంద్రమవుతోంది. ఇంటర్నేషనల్ స్థాయిలో రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ లో పరస్పర సహకారం అందించుకునేకు నగరంలో గ్లోబల్ ఆర్ అండ్ డీ సమ్మిట్ -2019 సదస్సు నిర్వహిస్తున్�