Home » Harsh Vardhan
ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కేంద్రంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షలను సడలిస్తున్న క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్థన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ టీకాలను ప్రస్తుతం 12 నుంచి 16 వారాల తేడాలో ఇస్తున్న విషయం తెలిసిందే.
వ్యాక్సిన్ పాలసీపై కేంద్రం పునరాలోచనలో పడింది. టీకాలను కేంద్రమే కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వ్యాక్సిన్ల సేకరణ కోసం ఆయా రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో పలు
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ కొవిడ్ వారియర్స్ పై చేసిన కామెంట్లు వెనక్కు తీసుకోవాలని సూచించారు. అల్లోపతి మెడిసిన్ వాడి లక్షల మంది చనిపోయారంటూ ...
యావత్ దేశం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిపోతుంది. ఇలాంటి సమయంలో కావాల్సింది ఒక్కటే వ్యాక్సిన్. వీలైనంత త్వరగా దానిని రెడీ చేసి...
కొవిడ్ టీకా పొందేందుకు కేంద్రం తీసుకువచ్చిన కోవిన్ పోర్టల్ ప్రజలకు మరింత చేరువకానుంది. ఈ యాప్ వచ్చే వారం నుంచి హిందీ, మరో 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానుందని కేంద్రం తెలిపింది.
కరోనాను అంతం చేసే డీఆర్డీఓ 2డీజీ డ్రగ్ వచ్చేసింది.. భారత రక్షణ సంస్థ DRDO అభివృద్ధి చేసిన 2DG (2-డియాక్సీ డి-గ్లూకోజ్) అందుబాటులోకి వచ్చింది. ఈ ఔషధాన్ని సోమవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ, ఆరోగ్యశాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్, హర్షవర్ధన్ తొలి బ్యాచ్ 2
ఇప్పటికే కరోనా మహమ్మారితో అల్లాడుతున్న వేళ తాజాగా దేశంలో వెలుగుచూసిన బ్లాక్ ఫంగస్ గా పిలువబడే మ్యుకర్మైకోసిస్ పేరుతో కొత్త వ్యాధి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.
దేశమంతటా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పల్లె, పట్టణం అనే తేడా లేదు.. కరోనా విలయతాండవం చేస్తోంది. రోజూ లక్షల్లో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది.