Home » Haryana Nuh Violence
హర్యానా రాష్ట్రంలోని నుహ్ అల్లర్ల ఘటన అనంతరం అక్రమంగా వెలసిన 200 గుడిసెలపై బుల్డోజర్ చర్య తీసుకున్నారు. వలసదారులు నుహ్ సమీపంలో 200 గుడిసెలు నిర్మించుకున్నారు. అల్లర్లకు గుడిసెవాసులే కారణమని చెప్పి హర్యానా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ శుక్రవా�
ఒక ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంలో నుహ్లో చెలరేగిన హింస ఇంకా కొనసాగుతోంది. అల్లరి మూకలు ఓ కారుకు నిప్పు పెట్టడంతో అందులో ప్రయాణిస్తున్న న్యాయమూర్తి, ఆమె కుమార్తె తృటిలో తప్పించుకున్నారు.