Home » haryana
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు కత్తులు, కటార్లు తీసుకొని వచ్చి బలవంతంగా ముగ్గురు మహిళలపై వారి కుటుంబసభ్యుల ముందే సామూహిక అత్యాచారం చేసిన ఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది....
వివాహిత, ఆమె ప్రియుడు రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానా రాష్ట్రంలో వెలుగుచూసింది. రేవారి జిల్లాలోని నంగల్ పఠానీ గ్రామ సమీపంలో మంగళవారం ఇద్దరు ప్రేమికులు రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని గవర్నమెంట్ రైల్వే పోలీసులు తెలి�
రాష్ట్రంలోని హిస్సార్ పట్టణంలో జన సంవాద్ అనే కార్యక్రమం నిర్వహించారు. దీనికి సీఎం ఖట్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ మాట్లాడుతున్న సందర్భంలోనే ‘చంద్రయాన్-4 చంద్రుడి మీదకు వెళ్లగానే, మిమ్మల్ని అందులో పంపిస్తాం’ అంటూ వ్యాఖ్యానించారు
ఛీ..ఛీ.. మీరసలు మనుషులేనా అని మండిపడుతున్నారు. ఇలా కాళ్లతో తొక్కి తయారు చేసిన ఆహారాన్ని తినేది లేదని.. Viral Video - Haryana
హర్యానాలోని నూహ్లో న్యూఢిల్లీ-ముంబయి ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన రోల్స్ రాయిస్ కారు ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టి తుక్కు తుక్కైంది. ట్రక్కులో ప్రయాణిస్తున్న డ్రైవర్, అసిస్టెంట్ స్పాట్లో చనిపోయారు. రోల�
జూనియర్ అథ్లెటిక్స్ కోచ్పై లైంగిక వేధింపుల కేసులో హర్యానా మంత్రి, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్పై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. జూనియర్ అథ్లెటిక్స్ కోచ్పై లైంగిక వేధింపుల కేసులో చండీగఢ్లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్�
హర్యానాలోని నూహ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లగ్జరీ కారు రోల్స్ రాయిస్ను ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు.
చీర కోసం జరిగిన గొడవ ఓ వ్యక్తిని కాల్చి చంపే వరకు వెళ్లింది. ఆవేశం ఓ మనిషి చావుకు కారణమైంది. చిన్నపాటి గొడవ ఎదుటి మనషిని కాల్చి చంపేందుకు కారణమైంది.
అనుమతి తీసుకునే సమయంలో ఎలాంటి వివాదాస్పద ప్రసంగాలు చేయబోమని ఎస్పీ లోకేంద్ర సింగ్ కు ముందుగానే స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి వ్యక్తి మీద పోలీసు బృందం నిఘా ఉంటుందని, ఏదైనా తప్పు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించా�
రావణుడు ఇద్దరి మాటలను మాత్రమే వినేవాడని రాహుల్ గాంధీ అన్నారు. వారిద్దరే...