Home » health minister
చికిత్స గదిలో, వీడియో సహాయాన్ని ఉపయోగించి, రోగి స్థితిని గైడ్ చేయడంలో IDENTIFY™ సహాయపడుతుంది
ప్రపంచం అవయవదాన దినోత్సవం సందర్భంగా శనివారం బెంగళూరులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అవయవదానానికి కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై అంగీకారం తెలిపారు.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో క్యాబినెట్ మంత్రిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు పంజాబ్ సీఎం భగవంత్ మన్ సింగ్. పంజాబ్లో ఆప్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఇటీవలే కొలువుదీరిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో అడ్మిషన్లు మాత్రం తక్కువగానే ఉంటున్నాయి.
కొవిడ్-19 కేసులు తీవ్రత ఎక్కువగానే ఉన్నా పరిస్థితి అదుపులోనే ఉందని చెప్తున్నారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి. సోమవారం మధ్యాహ్నం జరిగిన కేబినెట్ భేటీలో కరోనా మహమ్మారి, ఇతర అంశాలపై చర్చ
ఢిల్లీ హెల్త్ మినిష్టర్ సత్యేందర్ జైన్ శనివారం మాట్లాడుతూ.. ఒక్కరోజులోనే దాదాపు 20వేల కొవిడ్ కేసులు నమోదయ్యయాని పాజిటివిటీ రేటు 19శాతంగా ఉందని పేర్కొన్నారు.
దేశ రాజధానిలో మంగళవారం మరో నాలుగు కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు వెలుగుచూశాయి. తో ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. వీరందరూ విదేశాల
: బ్రిటన్ లో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 101 ఒమిక్రాన్ కేసులు బయటపడగా..మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 437కి
కరోనా మొదటి, రెండో వేవ్ లో ప్రాణాలు పిట్టల్లా రాలిపోయాయి. వేలాదిమంది పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలయ్యారు.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇవాళ ఢిల్లీ ఎయిమ్స్ కి వెళ్లి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను పరామర్శించారు.