Home » HEALTH MINISTREY
దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 88 రోజుల కనిష్ఠ స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
Health Ministry దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 4,54,049 మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించినట్లు మంగళవారం(జనవరి-19,2021) కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 2,23,669 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది. వ�
Vaccination against coronavirus to be voluntary in India భారతదేశంలో కోవిడ్ -19 వ్యాక్సినేషన్ స్వచ్ఛందంగానే ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. దేశంలో ప్రవేశపెట్టే వ్యాక్సిన్ ఇతర దేశాలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మాదిరిగానే ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంది. ప్రధా�
కరోనా టెస్టులపై గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ,ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సంయుక్తంగా కొత్త మార్గదర్శకాలు జారీ చేశాయి. కరోనా లక్షణాలు(జ్వరం, దగ్గు, శ్వాస సమస్య) ఉన్న ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటి
భారత్లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత నెలకంటే ఇప్పుడు మరింత వేగంగా వైరస్ విస్తరిస్తోంది. మరణాల సంఖ్య కూడా 50వేలు దాటింది. అయితే మిగతా కరోనా ప్రభావిత దే
pre-symptomatic(రోగ లక్షణాలకు ముందు)లేదా తేలికపాటి లక్షణాలు కలిగి ఉన్న కరోనా వైరస్ పేషెంట్లకు… హోమ్ ఐసొలేషన్ పై కొత్త మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రస్తుతం, టెస్ట్ లలో కరోనా పాజిటివ్ తేలిన వారందరినీ వెంటనే ఐసొలేట్ చేయ
భారత్ లో కూడా కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(ఒకరి నుంచి మరొకరికి సోకడం)తక్కువ పరిధిలో ప్రారంభమైందని కేంద్రఆరోగ్యమంత్రిత్వశాఖ డాక్యుమెంట్ చెబుతోంది. దేశం మొదటిసారిగా సంక్రమణ చెందుతున్న దశలోకి ప్రవేశిస్తోందని ఆరోగ్యశాఖ అంగీకరించ�
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1000దాటింది. ఇప్పటివరకు దేశంలో 1024 కరోనా కేసులు నమోదయ్యాయని,27మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వెస్ట్ బెంగాల్,తమిళనాడు,పంజాబ్,కేరళ,జమ్మూకశ్మీర్,హిమాచల్ ప్రదేశ
దేశంలో మెల్లగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో…ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రం హోం(ఉద్యోగులు ఇళ్ల నుంచి పనిచేయడం)కు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ తెలిపారు. కరోనా గురించిన సమాచారం కోసం సొసైటీల�