HEALTH MINISTREY

    New Covid Cases : దేశంలో 88 రోజుల కనిష్ఠ స్థాయికి కోవిడ్ కేసులు

    June 21, 2021 / 10:54 AM IST

    దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. 88 రోజుల క‌నిష్ఠ స్థాయిలో కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

    యాక్టివ్ కేసులకన్నా వ్యాక్సిన్ తీసుకున్నవారే అధికం : ఆరోగ్యశాఖ

    January 19, 2021 / 07:39 PM IST

    Health Ministry దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 4,54,049 మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించినట్లు మంగళవారం(జనవరి-19,2021) కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 2,23,669 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది. వ�

    స్వచ్ఛందంగానే కోవిడ్ వ్యాక్సినేషన్…కేంద్రం కీలక ప్రకటన

    December 18, 2020 / 08:18 PM IST

    Vaccination against coronavirus to be voluntary in India భారతదేశంలో కోవిడ్ -19 వ్యాక్సినేషన్ స్వచ్ఛందంగానే ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. దేశంలో ప్రవేశపెట్టే వ్యాక్సిన్ ఇతర దేశాలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మాదిరిగానే ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంది. ప్రధా�

    ఇకపై ఆలా చేయండి : కరోనా టెస్టులపై రాష్ట్రాలకు కేంద్రం సూచన

    September 10, 2020 / 05:28 PM IST

    కరోనా టెస్టులపై గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ,ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సంయుక్తంగా కొత్త మార్గదర్శకాలు జారీ చేశాయి. కరోనా లక్షణాలు(జ్వరం, దగ్గు, శ్వాస సమస్య) ఉన్న ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటి

    దేశంలో ప్రతి 3 నిమిషాలకు 2 కరోనా మరణాలు

    August 17, 2020 / 04:01 PM IST

    భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత నెలకంటే ఇప్పుడు మరింత వేగంగా వైరస్ విస్తరిస్తోంది. మరణాల సంఖ్య కూడా 50వేలు దాటింది. అయితే మిగతా కరోనా ప్రభావిత దే

    కరోనా పేషెంట్లకు హోమ్ ఐసొలేషన్…కొత్త మార్గదర్శకాలు విడుదల

    April 28, 2020 / 08:00 AM IST

    pre-symptomatic(రోగ లక్షణాలకు ముందు)లేదా తేలికపాటి లక్షణాలు కలిగి ఉన్న కరోనా వైరస్ పేషెంట్లకు… హోమ్ ఐసొలేషన్ పై కొత్త మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రస్తుతం, టెస్ట్ లలో కరోనా పాజిటివ్ తేలిన వారందరినీ వెంటనే ఐసొలేట్ చేయ

    లోకల్ ట్రాన్స్ మిషన్ దశలో ఉన్నాం…కరోనాపై కేంద్రం క్లారిటీ

    March 30, 2020 / 11:00 AM IST

    భారత్ లో కూడా కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(ఒకరి నుంచి మరొకరికి సోకడం)తక్కువ పరిధిలో ప్రారంభమైందని కేంద్రఆరోగ్యమంత్రిత్వశాఖ డాక్యుమెంట్ చెబుతోంది. దేశం మొదటిసారిగా సంక్రమణ చెందుతున్న దశలోకి ప్రవేశిస్తోందని ఆరోగ్యశాఖ అంగీకరించ�

    భారత్ లో 1024కి చేరిన కరోనా కేసులు…27మంది మృతి

    March 29, 2020 / 04:04 PM IST

    దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1000దాటింది. ఇప్పటివరకు దేశంలో 1024 కరోనా కేసులు నమోదయ్యాయని,27మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వెస్ట్ బెంగాల్,తమిళనాడు,పంజాబ్,కేరళ,జమ్మూకశ్మీర్,హిమాచల్ ప్రదేశ

    వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించాలి…జనతా కర్ఫ్యూలో పాల్గొనండి : కేంద్ర ఆరోగ్యశాఖ

    March 20, 2020 / 12:35 PM IST

    దేశంలో మెల్లగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో…ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రం హోం(ఉద్యోగులు ఇళ్ల నుంచి పనిచేయడం)కు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ తెలిపారు. కరోనా గురించిన సమాచారం కోసం సొసైటీల�

10TV Telugu News