Home » health sector
ఆరోగ్య అసరా ద్వారా ఆపరేషన్ ద్వారా నెలకు రూ.5 వేలు ఇస్తూ రోగులకు అండగా నిలబడుతున్నామని జగన్ అన్నారు. పిల్లల కోసం తిరుపతిలో హార్ట్ కేర్ సెంటర్ ను ఓపెన్ చేశామన్నారు.
పాకిస్తాన్ లో చైనీయుల జనాభా క్రమంగా పెరుగుతోంది. 2025 నాటికి పాకిస్తాన్ లో పనిచేసే చైనీయుల సంఖ్య 50లక్షల వరకు ఉండే అవకాశముందని పాకిస్తాన్ ప్రజారోగ్య నిపుణులు తెలిపారు.
‘టీబీ హారేగా.. దేశ్ జీతేగా’ (టీబీ ఓడిపోతుంది.. దేశం గెలుస్తుంది) అనే కార్యక్రమాన్ని 2025 వరకు కొనసాగించనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ తెలిపారు. 2020-21 కేంద్ర బడ్జెట్ లో ఆరోగ్యానికి 69,000 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగం