Home » Heat
హైదరాబాద్ : తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల 24 గంటల్లో ఉరుములు �
తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భగభగలాడుతున్న ఎండలతో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అత్యాధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. దీనితో పాటు వడగాలులు వీస్తుండడంతో �
తుఫాన్ తో వచ్చిన కూల్ వెదర్ అప్పుడే ఆవిరైపోయింది. ఓ రెండు రోజులు చల్ల గాలులతో చల్లబడిన ఏపీ జనం.. ఇప్పుడు బాబోయ్ ఎండలు, మంటలు అంటున్నారు. రాబోయే 3, 4 రోజులు కూడా ఏపీలోని కొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హె
వేడి వేడి టీ కడుపులో పడితే గానీ రిలాక్స్ కాదు చాలామందికి. లిమిట్ గా తీసుకుంటే కాఫీ, టీ మంచివే. కానీ అంత వేడిగా తీసుకుంటే మాత్రం చాలా ప్రమాదం.
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్షోగ్రతలతో జనాలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. రోడ్లపై బైక్ లపై వెళ్లే వాళ్లకు ఎండ నుంచి ఉపశమనం కోసం అంటూ రాజస్థాన్ రాష్ట్రం వినూత్నంగా ఆలోచించింది. మండే ఎండలో బ�
హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఎండ వేడిమి నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వా�
హీట్ ను బీట్ చేయడానికి ఓ ఆట్ డ్రైవర్ విన్నూత రీతిని ఎంచుకున్నాడు.అద్భుతమైన ఫ్లాన్ తో దేశాన్ని ఆశ్చర్యపర్చాడు.ఆటో పైనే ఓ మినీ గార్డెన్ ను ఏర్పాటుచేసిన అతడిని చూసి అందరూ వాట్ ఏ ఐడియా గురూ అంటూ తెగ పొగిడేస్తున్నారు.ఇలాంటి ఐడియా మాకు రాలేదేంటబ్
హైదరాబాద్: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడి పోతున్నారు. తెలంగాణాని ఆనుకుని ఉన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దీని ప్రభావం వలన సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయన�
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
ఎన్నికల వేళ.. TRS లో జోష్ కనిపిస్తుంటే.. విపక్షాల్లో మాత్రం పూర్తి నైరాశ్యం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెల్చుకున్నా లోక్సభ ఎన్నికల సమయానికి విపక్షం పూర్తిగా డీలా పడిపోయింది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేయి జా