-
Home » Heatwave Alert
Heatwave Alert
బీ కేర్ఫుల్.. ఇటు మంట పుట్టించే ఎండలు, అటు పిడుగుల వర్షాలు.. ఏపీలో రేపు భిన్న వాతావరణం
32 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు హీట్ అలర్ట్ జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ.
డేంజర్ బెల్స్.. బయటకు రాకండి.. రాబోయే రెండు నెలలు జాగ్రత్త..! సంచలన నివేదిక .. బాబోయ్ మంటలే..
Today Weather Update : దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45డిగ్రీలు కూడా దాటిపోతాయని, దేశం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన వేసవిలో ఈ ఏడాదీ ఒకటి కావొచ్చునని అంచనా వేశారు.
బీకేర్ ఫుల్.. బయటకు రావొద్దు.. ఏపీలో మరింత మండిపోనున్న ఎండలు
Heatwave Alert In AP: 30 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందంది. 55 మండలాల్లో సాధారణ వడగాలుల హెచ్చరిక జారీ చేసింది.
ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. రాబోయే 3 రోజులు మరింత పెరగనున్న ఎండలు.. ఆ టైంలో బయటకు వెళ్లారో.. ఇక అంతే
Telangana Heatwave Alert : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు.
బిగ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో మూడ్రోజులు మాడు పగిలే ఎండలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు.. ఆ సమయాల్లో బయటకు రావొద్దు..
Heatwave Alert : భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఎండల తీవ్రత క్రమంగా పెరుగుకుంటూ వస్తోంది. ప్రస్తుతం భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు.
ఏపీ ప్రజలకు హైఅలర్ట్.. ఈ సమయాల్లో బయటకు రావొద్దు.. APSDM కీలక హెచ్చరికలు జారీ చేసిన
High Temperatures In AP : ఏపీలో భానుడు మంటలు మండిస్తున్నాడు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. రాబోయే రోజుల్లో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విప్తతుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
భానుడి ఎఫెక్ట్.. మూడు రోజులు బయటికి రావొద్దు..! ఆ ప్రాంతాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ..
Heatwave Alert : మార్చి మొదటి వారంలోనే వేసవి తీవ్రత కనిపిస్తోంది. ఉదయం నుంచే మొదలవుతున్న సూర్య పత్రాపం మధ్యాహ్నానికి హడలెత్తిస్తోంది. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు ఉక్కపోత కూడా మొదలైంది.
ఏపీని ఏకీపారేస్తున్న ఎండలు.. విజయవాడ వాసులకు ఆరెంజ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మండే ఎండలు అల్లాడిస్తున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
వామ్మో ఇవేం ఎండలు..! నిప్పుల కుంపటిలా తెలంగాణ, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు
రానున్న 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
మరో 3 రోజులు జాగ్రత్త, ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ కేంద్రం వార్నింగ్
ఉక్కపోత, వడగాలులతో జనం విలవిలలాడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.