Home » Heavy Floods
శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద నీరు
రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాలపై ప్రాథమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1,400కోట్ల నష్టం సంభవించినట్లు నివేదికలో పేర్కొంది. వెంటనే తక్షణ �
గతంలో ఎన్నడూ ఇలాంటి వరదలు రాలేదని పెంటారెడ్డి తెలిపారు. కాళేశ్వరం దగ్గర వరద ఉధృతి ఎక్కువగా ఉందన్నారు. వరదల్లో పంప్హౌస్లు మునగడం సాధారణమన్నారు. పంప్హౌస్లకు ఎలాంటి ఇబ్బంది ఉండవని స్పష్టం చేశారు. వరద తగ్గగానే పంప్హౌస్లను పునరుద్ధరిస్�
మలేషియాలో 30 రోజుల్లో కురవాల్సిన వాన ఒక్కరోజులో ముంచెత్తింది.30,000మందిని నిరాశ్రయుల్ని చేసింది. 2014 తరువాత ఈ స్థాయిలో వర్షాలు, వరదలు మలేషియాని అతలాకుతలం చేస్తున్నాయి