Home » heavy gold
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రూ.48.49 లక్షలు విలువ చేసే 1235 గ్రాముల బంగారాన్ని డీఐఆర్ అధికారులు పట్టుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. బంగారం బిస్కెట్లను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారు బిస్కట్ల బరువు 4.9 కేజీలు ఉంది. వాటి విలువ దాదాపు రెండు కోట్లు ఉందని చెప్పారు. దుబాయ్ విమానంలో వచ్చిన ముగ్గురి నుంచి 42 బంగారు
పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా బంగారం పట్టుపడింది. కారులో తరలిస్తున్న బంగారు బిస్కెట్లను పోలీసులు పట్టుకున్నారు.