Home » Heavy Rains
హైదరాబాద్ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. అర్ధరాత్రి దాటాక నగరంలోని పలుప్రాంతాల్లో వాన దంచికొట్టింది. దీంతో వరద నీరు భారీగా రోడ్ల మీదకు చేరింది. పాతబస్తీ, మొఘల్పురా, సుల్తాన్షాహీ, బహదూర్పురా, చార్మినార్, ఎల్బీనగర్, టోలీచౌక్, దిల్
తెలంగాణాలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం ఒడిశా, ఛత్తీస్ఘడ్ పరిసరాల్లో కేంద్రీకృతం అయిన ఆవర్తనం... ఆదివారం ఆగ్నేయ మధ్యప్రదేశ్ వైపు మళ్ళింది. సముద్ర మట్టం నుంచి 5 పాయింట్ 8
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గేట్లు తెరవడంతో జలదృశ్యం కన్నుల విందు చేస్తోంది. ఓవైపు బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే...మరోవైపు గలగలా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు రెండు గే�
ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణలో రానున్న నాలుగు రోజులూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 12 జిల్లాలకు వాతావరణ శాఖ ఇవాళ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పి
తెలంగాణకు రెడ్ అలెర్ట్.. అప్రమత్తమైన ప్రభుత్వం
నిండు కుండలా హుస్సేన్ సాగర్
తెలంగాణలో మరో మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపధ్యంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు వరద ముంపుకు గురైన ప్రాంత మంత్రులకు ఫోన్ చేసి అలర్ట్ చేశారు.
వచ్చే మూడు రోజులు తెలంగాణా లో భారీ నుండి అత్యంత భారీ వర్షములు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
వరంగల్ లో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు మండిబజార్లో రెండు పురాతన భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా రెండు బిల్డింగులు కూలిపోవడంతో 60ఏళ్ల పైడిన వ్యక్తి, 20ఏళ్ల ఫిరోజ్ స్పాట్లోనే చనిపోయారు.
రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్లో పలు కాలనీలు నీట మునిగాయి. ఎల్బీనగర్ నుంచి శేరిలింగంపల్లి వరకు రహదారులు చెరువులను తలపించాయి. నిజాంపేట, కుత్�