Home » Heavy Rains
డేంజర్ బెల్స్.. నిండు కుండలా హుస్సేన్ సాగర్
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మంగళవారం మధ్యాహ్నం అందిన వివరాల ప్రకారం..
పాకిస్థాన్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుకుండా కురుస్తున్న భారీ వర్షాలకు 147 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతు అయ్యారు. వర్షాల కారణంగా అకస్మాత్తుగా వరదలు ముంచెత్తడంతో 147మంది ప్రాణాలు కోల్పోయారు.
అల్పపీడనానికి రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు తోడవడంతో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస
సికింద్రాబాద్-ఉందానగర్ ప్యాసింజర్, మెము రైలు రద్దు అయింది. మేడ్చల్-ఉందానగర్, ఉందానగర్-సికింద్రాబాద్ స్పెషల్ రైలును రద్దు చేశారు. సికింద్రాబాద్-ఉందానగర్-సికింద్రాబాద్ స్పెషల్ రైలును రద్దు అయింది.
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామం అంతర్ రాష్ట్ర వంతెన దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చ�
తెలంగాణలో మూడ్రోజుల పాటు స్కూళ్లకు సెలవులు
భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి గనుల్లో .. భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఇక్కడున్న మూడు రీజియన్లలో నాలుగు ఓపెన్కాస్ట్ గనులున్నాయి. ఇక్కడ ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో 70వేల టన్నుల ఉత్పత్తి అవుతోంది.
అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్తో.. తెలంగాణలో కుండపోత వానలు దంచికొడుతున్నాయి. ఆకాశానికి చిల్లుపడినట్లు ఏకథాటిగా భారీ వర్షం పడుతూనే ఉంది. గత 24 గంటల్లో అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి.