Home » Heavy Rains
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం ప్రభావంతో కొస్తాoధ్ర వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని.. విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయు�
తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాయుగండం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అది రాగల 48గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. రెండింటి ప్రభ
తెలంగాణను మరోసారి వర్షాలు ముంచెత్తనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఈ నెల 9 వరకు పలు జిల్లాలలో కుంభవృష్టి కురియనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచ�
తెలంగాణలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో కుంభవృష్టికి అవకాశం ఉందని తెలిపింది.
ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉభయ రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. మరో మూడ్రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగ�
ఆగస్టు 3,4 బుధ, గురువారాల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంధ్రం అధికారులు హెచ్చరించారు.
తెలంగాణలో గత కొద్ది రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. ఇవాళ కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 22 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
భారీ వర్షాలకు యూఏఈ అతలాకుతలమవుతోంది. పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. నివాస ప్రాంతాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. వరదల ప్రభావంతో ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.
భారీ వర్షాలకు గండిపేట చెరువు (ఉస్మాన్సాగర్) నిండుకుండలా మారింది. భారీగా వరద నీరు చేరడంతో జలాశయం 12 గేట్లను అధికారులు ఎత్తారు. మంగళవారం రాత్రి 10 గంటలకు 12 గేట్లు ఎత్తి 7,308 క్యూసెక్కుల నీటిని జలమండలి అధికారులు విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి జల�