Home » Heavy Rains
కడప జిల్లా ప్రజలకు వాయుగుండం గండంగా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లా అతాలకుతలం అవుతోంది. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తోంది.
తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాలను టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. తిరుమల, తిరుపతిలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని..
వరదల కారణంగా మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5లక్షలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.2వేలు అందించాలన్నారు.
వర్షాల దాటికి అనంతపురం జిల్లాలో ప్రవహించే చిత్రావతి నది ఉగ్రరూపం దాల్చింది. చెన్నేకొత్తపల్లి మండలం వెల్తుర్ది గ్రామం వద్ద చిత్రావతి నదిలో కారు గల్లంతు అయ్యింది.
ఏపీలోని కడప జిల్లాలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. రాజంపేట మండలంలో రెండు ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కకున్నాయి. టాప్ పైకి ఎక్కి కాపాడాలంటూ ప్రయాణికుల ఆర్తనాదాలు చేస్తున్నారు,.
తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దిగువ ఘూట్ రోడ్డును టీటీడీ అధికారులు పునరుధ్దరించారు.
కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. దీంతో ప్రాజెక్టు సమీపంలోని కాలనీలోకి భారీగా నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
దక్షణాది రాష్ట్రాలను వరుణ గండం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే తమిళనాడు, ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవగా.. తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు...
మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుని కూడా వాన కష్టాలు వదల్లేదు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని చంద్రబాబు ఇంటిని భారీ వరద ముంచెత్తింది. ఇంటి వెనుక పొలాలపై నుంచి..
కడప జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలతో వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాజంపేటలోని అన్నమయ్య ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు మోగాయి.