Home » High Court orders
YSRCP Buildings: పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.
వరదలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై సోమవారం పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 31వ తేదీకి వాయిదా వేసింది.
కోర్టు, యాదవ సంఘాల అభ్యంతరాలను గౌరవిస్తూ ఎన్ టీఆర్ విగ్రహంలో మార్పులు చేస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు.
ట్రంక్ పెట్టెల తాళాలను అధికారులు పగులకొట్టారు. ట్రంక్ పెట్టేలా తాళాల కీస్ లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాలును అధికారులు పగలగొట్టారు.
హైకోర్ట్ ఆదేశాలతో ఎన్నికల అధికారులు డాక్యుమెంట్లు స్కానింగ్ చేసి నివేదిక ఇవ్వనున్నారు. ఎన్నికల అబ్జర్వర్ అవినాష్ కుమార్ స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. కోడి పందాలు యమ జోరుగా సాగుతున్నాయి. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలను పందెం రాయుళ్లు పట్టించుకోవడం లేదు. పోలీసులు పట్టించుకోకపోవడంతో పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు.
గణేష్ నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జానానికి ఈసారికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను అనుమతివ్వాలని హైకోర్టును కోరింది.
కేసులు పెరుగుతన్నందున కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కోవిడ్ నిబంధలను ఉల్లంఘిస్తోన్న వైన్ షాపులు, రెస్టారెంట్లు, పబ్ల లైసెన్స్ రద్దు చేయాలని హైకోర్టు చెప్పింది.
ఒకప్పటి టీనేజీ లవ్ ఇప్పటికీ ఆ మహిళను వెంటాడుతూనే ఉంది. ఆన్ లైన్ లో తొలగించిన నగ్న చిత్రాలు మళ్లీ బయటకు వచ్చాయి. పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయిన మహిళకు ఈ ఫొటోలు ఆన్ లైన్ లో కనిపించడం మానసిక వేదనకు గురిచేస్తోంది.
non-agricultural land registration slab bookings : హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ స్పాట్ బుకింగ్ నిలిచిపోయింది. ఇప్పటివరకూ స్లాట్ బుక్ అయిన వారికి మాత్రమే రిజిస్టేషన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ సమయంలో ఆధార్ ఆప్షన్ తొల�