Home » High Court
జూనియర్ లెక్షరర్(జేఎల్) నియామక పరీక్ష ప్రశ్నాపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. జేఎల్ పేపర్-2 పరీక్ష ప్రశ్నాపత్రం తెలుగులోనూ ఇవ్వాలని ఆదేశించింది. పేపర్-2 ఇంగ్లీష్ లోనే ఇవ్వాలన్న టీఎస్పీఎస్సీ నిర్ణయంపై హైకోర్టు విచారణ చేపట్టింది.
మాజీ మంత్రి వివేకానంద్ రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటీషన్ లో కీలక అంశాలు వెలుగు చూశాయి. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా నిందితులు దస్తగిరితో పాటు మిగిలిన నిందుతులు అందరికి భారీగా డబ్బులు
వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పు వెల్లడయ్యే వరకు అవినాష్ పై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్�
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వసతులు లేకపోవడంపై ఎల్ ఎల్ బీ విద్యార్థి మనిదీప్ రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. కనీస వసతులైన తాగు నీరు, మరుగు దొడ్ల సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ల�
మార్చి 5న భైంసాలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ భావించింది. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆర్ఎస్ఎస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ర్యాలీకి అనుమతించేలా చూడాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు షరతులతో ర్యాలీ నిర్
హైదరాబాద్ అంబర్ పేటలో నాలుగేళ్ల బాలుడిపై కుక్కల దాడి కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. పేపర్ న్యూస్ ఆధారంగా ఈ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎత్తు విషయంలో వారికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దేహదారుఢ్య పరీక్షల్లో 1 సెం.మీ తక్కువ ఎత్తుతో అనర్హతకు గురైన అభ్యర్థులు తిరిగి అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఆయా అభ్యర్థులకు అధ�
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు లైన్ క్లియర్ అయింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది.
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సయోద్య కుదిరింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడంపై సందిగ్థతకు తెర పడింది. బడ్జెట్ ను గవర్నర్ ఇప్పటివరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
జీవో నెంబర్ 1పై ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ పై విచారించిన హైకోర్టు సస్పెన్షన్ విధించింది. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని వైసీపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.