Home » High Court
బుధవారం తీర్పు..అప్పటి వరకు అరెస్ట్ వద్దు
వైఎస్ సునీతాపై హైకోర్టు సీరియస్..
ఖమ్మంలోని లకారం చెరువు మధ్యలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని యాదవ సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
బాలికను పరీక్షించేందుకు 15 మందితో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు పరిశీలించిన అనంతరం 32 వారాలకు పైగా గర్భం దాల్చడం వల్ల మానసిక ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా జస్టిస్ జియాద్ రెహమాన్తో కూడి�
Andhra Pradesh: ఈ జీవో చాలా అన్యాయమంటూ ఏపీలోని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే.
ఆర్5 జోన్ లోని ఇళ్లస్థలాలను పేదలకు కేటాయిస్తు గతంలో జీవో నెంబర్ 45ను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే జీవో నెం.45ను రద్దు చేయాలని రైతులు కోరుతు వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాజధాని �
ఈ కేసులో తాను నిర్దోషినని హైకోర్టు చెప్పిందని పేర్కొన్నారు. గతంలో సీబీఐ అధికారులు వచ్చి తనను పూర్తిస్థాయిలో విచారించారని వెల్లడించారు.
ఏపీఎస్ఆర్టీసీ ఫీల్డ్ మెన్లను క్రమబద్ధీకరించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలు పట్టించుకోని అధికారులపై ఫీల్డ్ మెన్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రభుత్వ లక్ష్య సహాయాన్ని చేరుకోవడానికి సహాయ పడుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల లెక్కలు వస్తున్నాయి. అయితే ఓబీసీ వర్గాలకు చెందిన లెక్కలు తేలడం లేదు. ఓబీసీ వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికే బిహార్ ప�
పట్టపగలు కత్తులతో దాడులు చేసి హత్యలు చేస్తున్న ఘటనలో నగరంలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లకు, న్యాయస్థానాలకు సమీపంలో కూడా ఈ దారుణ హత్యలు జరగుతుంటే ఇక భద్రతకు చోటెక్కడ? అనే ఆందోళనలు కలిగిస్తున్నాయి నగరవాసులకు.